Tirupati | టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. వెంకటశివారెడ్డిపై హత్యాయత్నం కేసులో శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Brahmotsavam | తిరుపతిలోని నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం నిర్వహించిన చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది.
Chintha Mohan | ఏపీకి తిరుపతిని రాజధాని చేయాలని కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సహా అవసరమైన భూములు, మౌలిక వసతులు ఉన్నాయని ఆయన తెలిపారు. తిరుపతిని రాజధానిగా చేస్తే సీమకు
Chevireddy Bhaskar Reddy | తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చేసిన ఆరోపణలపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. పులివర్తి డ్రామాల వల్ల�
MLA Pinnelli | వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి పిన్నెల్లి ఏమీ బందిపోటు కాదని స్పష్టం చే
Brahmotsavam | తిరుపతి గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్తో
AP News | ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. శ్రీకాళహస్తి-తిరుపతి హైవేపై ఆదివారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు దగ్ధమయ్యింది. రేణిగుంట సమీపంలోకి రాగానే బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.