Jenasena Party | తిరుమల క్షేత్ర పవిత్రను అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, కోరితెచ్చుకున్న అధికారులు తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రతను వైసీపీ ప్రభుత్వం మంటగలిపేసిన తీరు భక్తులను మనోవేధనకు గురి చేసిందని, కూటమి �
Elephants Attack | తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఏనుగుల (Elephants) హల్చల్తో రైతులు కంటిమీద కునుకు లేకుండా బెంబేలెత్తి పోతున్నారు.
Tirupati | ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు వేగంగా అందిస్తున్న బర్డ్ ఆసుపత్రికు రూ.కోటి విలువచేసే అత్యాధునిక కృత్రిమ అవయవాల తయారీ యంత్రాలను టీటీడీకి అందజేశారు.
SCR | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కొనసాగుతున్న 32 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆయా రైళ్లు ఏప్రిల్