Tirupati | ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుచానూరు (Tiruchanur) శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయంలో నిర్వహించే పలు సేవలను రద్దు చేసినట్లు టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
Tirupati | తిరుపతిలోని గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలను ఫిబ్రవరి 17 నుంచి 23వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు
Tirumala | కలియుగ దైవం తిరుమల శ్రీవారిని ప్రముఖ టాలీవుడ్ సినీనటి శ్రియ శరణ్ (Shriya Saran) దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికార�
Chinta Mohan | ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని తెలిపారు. 130 అసెంబ్లీ, 25 ల�
Tirupati | తిరుపతి (Tirupati) లోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు(Brahmotsavams) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని టీటీడీ(TTD) జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. మండంలోని మోచర్ల వద్ద టీఎస్ఆర్టీసీ (TSRTC Bus) బస్సు లారీని ఢీకొట్టింది.
Sankranti Special Trains | సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల మధ్య 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 7వ తేద
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని మంగళవారం పునఃప్రారంభించనున్నట్టు టీటీడీ తెలిపింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి తిరుపతిలోని కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు లభిస్తాయని వెల్లడించింది.
Tirupati | తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి తెప్పోత్సవాల్లో (Teppotsavam) భాగంగా రెండో రోజు స్వామివారు శనివారం శ్రీ సుబ్రమణ్య స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గుండె ఆపరేషన్ కోసం ఏపీలో గ్రీన్చానెల్ ఏర్పాటు చేశారు. మొదట గుండెను శ్రీకాకుళం నుంచి విశాఖకు హెలికాప్టర్లో, అక్కడి నుంచి తిరుపతికి విమానంలో తరలించారు.
TTD | తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆలయానికి వస్తున్న నిధుల నుంచి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు బదిలీ చేయడాన్ని తప్పుపట్టింది.
Tirupati | శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 9న కార్తిక వనభోజనాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు(Temple Officials) తెలిపారు.
Tirumala |కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామని ఫిబ్రవరి-2024 నెలలో దర్శించుకునేందుకు ఆన్లైన్లో విడుదల చేసిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు గంటల్లోపే పూర్తయ్యాయి.