Tirupati | శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇకపై ఆన్లైన్లోనే కొనుగోలు చేసేలా టీటీడీ చర్యలు తీసుకొన్నది. సిఫారసు లేఖలిచ్చిన భక్తుల మొబైల్కు ఓ లిం క్తో కూడిన మెసేజ్ను పం పుతున్నా �
Tirumala | తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు టీటీడీ(TTD) హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సనాతన ధార్మిక సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులన�
Tirumala | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy) స్వామి వార�
Tirupati | ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుచానూరు (Tiruchanur) శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయంలో నిర్వహించే పలు సేవలను రద్దు చేసినట్లు టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
Tirupati | తిరుపతిలోని గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలను ఫిబ్రవరి 17 నుంచి 23వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు
Tirumala | కలియుగ దైవం తిరుమల శ్రీవారిని ప్రముఖ టాలీవుడ్ సినీనటి శ్రియ శరణ్ (Shriya Saran) దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికార�
Chinta Mohan | ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని తెలిపారు. 130 అసెంబ్లీ, 25 ల�
Tirupati | తిరుపతి (Tirupati) లోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు(Brahmotsavams) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని టీటీడీ(TTD) జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. మండంలోని మోచర్ల వద్ద టీఎస్ఆర్టీసీ (TSRTC Bus) బస్సు లారీని ఢీకొట్టింది.
Sankranti Special Trains | సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల మధ్య 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 7వ తేద
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని మంగళవారం పునఃప్రారంభించనున్నట్టు టీటీడీ తెలిపింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి తిరుపతిలోని కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు లభిస్తాయని వెల్లడించింది.