ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ఐఏ (NIA) దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్తోపాటు ఏపీలోని (Andhrapradesh) 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తిరుమల రోడ్లపై ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సును గురువారం టీటీడీ ప్రయోగాత్మకంగాప్రారంభించింది. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ తర్వాత డబుల్ డెక్కర్ బస్సు అందుబాటులో ఉన్న నగరంగా తిరుమల చరిత్ర సృష్ట
Gokulashtami | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి ఆలయంలో సెప్టెంబరు 7న గోకులాష్టమి(Gokulashtami) పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నామని ఆలయ అధికారులు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం (Sravana Sukravaram) కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. వరంగల్లోని (Warangal) భద్రకాళి అమ్మవారి ఆలయానికి (Bhadrakali temple) భక్తులు భారీగా తరలి వస్తున
Tirupati | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి (Varalaxmi Vratam) భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ (TTD) జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.
Good News | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి భక్తులకు టీటీడీ ( TTD ) గుడ్న్యూస్ తెలిపింది. ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే అమ్మవారి కల్యాణోత్సవం (Kalyanotsavam) లో భక్తులు వర్చువల్గా పాల్గొనే అవకాశం కల్పిస్తున్�
రెండు రోజుల క్రితం తిరుమల మెట్లమార్గంలో చిన్నారి లక్షితపై (Lakshitha) దాడి చేసి చంపిన చిరుత (Leopard) చిక్కింది. బాలిక మరణించిన ప్రదేశానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుతపులి దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దద�
SVIMS PG Admissions | తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్ యూనివర్సిటీ)లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.