ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. మండంలోని మోచర్ల వద్ద టీఎస్ఆర్టీసీ (TSRTC Bus) బస్సు లారీని ఢీకొట్టింది.
Sankranti Special Trains | సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల మధ్య 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 7వ తేద
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని మంగళవారం పునఃప్రారంభించనున్నట్టు టీటీడీ తెలిపింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి తిరుపతిలోని కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు లభిస్తాయని వెల్లడించింది.
Tirupati | తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి తెప్పోత్సవాల్లో (Teppotsavam) భాగంగా రెండో రోజు స్వామివారు శనివారం శ్రీ సుబ్రమణ్య స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గుండె ఆపరేషన్ కోసం ఏపీలో గ్రీన్చానెల్ ఏర్పాటు చేశారు. మొదట గుండెను శ్రీకాకుళం నుంచి విశాఖకు హెలికాప్టర్లో, అక్కడి నుంచి తిరుపతికి విమానంలో తరలించారు.
TTD | తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆలయానికి వస్తున్న నిధుల నుంచి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు బదిలీ చేయడాన్ని తప్పుపట్టింది.
Tirupati | శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 9న కార్తిక వనభోజనాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు(Temple Officials) తెలిపారు.
Tirumala |కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామని ఫిబ్రవరి-2024 నెలలో దర్శించుకునేందుకు ఆన్లైన్లో విడుదల చేసిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు గంటల్లోపే పూర్తయ్యాయి.
TTD | 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను శుక్రవారం విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్�
TTD | అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో నవంబర్ 23 నుంచి ఉదయం 9 గంటలకు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని ప్రారంభించనున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Karunakar Reddy) తెలిపారు.
Rathotsavam | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో (Karthika Brahmotsavam) శుక్రవారం రథోత్సవం(Rathotsavam) కన్నులపండువగా జరిగింది.
Brahmotsavam | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavam) భాగంగా గురువారం ఏడవ రోజు అమ్మవారు శ్రీ వేదనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.