రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం (Sravana Sukravaram) కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. వరంగల్లోని (Warangal) భద్రకాళి అమ్మవారి ఆలయానికి (Bhadrakali temple) భక్తులు భారీగా తరలి వస్తున
Tirupati | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి (Varalaxmi Vratam) భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ (TTD) జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.
Good News | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి భక్తులకు టీటీడీ ( TTD ) గుడ్న్యూస్ తెలిపింది. ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే అమ్మవారి కల్యాణోత్సవం (Kalyanotsavam) లో భక్తులు వర్చువల్గా పాల్గొనే అవకాశం కల్పిస్తున్�
రెండు రోజుల క్రితం తిరుమల మెట్లమార్గంలో చిన్నారి లక్షితపై (Lakshitha) దాడి చేసి చంపిన చిరుత (Leopard) చిక్కింది. బాలిక మరణించిన ప్రదేశానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుతపులి దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దద�
SVIMS PG Admissions | తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్ యూనివర్సిటీ)లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. అక్టోబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 25న విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ hytps//tirupatibalaji.ap.g
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్ యార్డ్లో పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. వెంటనే స్పందించిన రైల్వే శాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో కొన్ని రైళ్ల వ
Tirupati | కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Gadkari ) గురువారం తిరుపతి ( Tirupati)లోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిని సందర్శించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని (Sri Venkateswara Swami Temple) కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) దర్శించుకున్నారు. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారి తోమల సేవలో (Thomala Seva) పాల్గొన్నారు.
ఏపీ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి ఏర్పేడు మార్గం మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్�