Tirumala | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy) స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి.. పట్టువస్త్రంతో సత్కరించారు. సినీ దర్శకురాలు నందినిరెడ్డి, ప్రముఖ నటి ప్రగతి సైతం ఇవాళ ఉదయం శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
Also Read..
Skydiver | తెరుచుకోని పారాచూట్.. 29వ అంతస్తుపై నుంచి పడి స్కైడైవర్ మృతి
Nitish Kumar | కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. నేడు నితీశ్ నేతృత్వంలో తొలి కేబినెట్ మీటింగ్
Filmfare Awards | అట్టహాసంగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుక.. ఉత్తమ నటీనటులుగా అలియా-రణ్బీర్ జంట