చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు, రామరాజ్యం వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి పలు ఆలయాల్లో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణ లో వెల్లడైంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ ఆలయ ఉత్సవాలు బుధవారంతో సంపూర్ణమయ్యాయి. చివరిరోజు కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
Gautam Gambhir | భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంబీర్ శనివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన సతీమణి నటషా జైన్ గంబీర్తో కలిసి ఆయన శ్రీవారి దర్శనం చేసుక�
Tirumala | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy) స్వామి వార�
మొయినాబాద్ : నూతన సంవత్సరం పురష్కరించుకుని చిలుకూరి బాలజీ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. నూతన సంవత్సరం రోజున స్వామి వారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో ఆలయానికి రాష్ట్ర వ్యాప్తంగా
సిద్దిపేట : ప్రభుత్వ నిధులను దేవాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుదే నని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా
హైదరాబాద్ : చిలుకూరి బాలాజీ ఆలయంలో సిబ్బందికి కరోనా టీకాలు వేశారు. ఆలయ నిర్వహణ సిబ్బంది, గోశాల కార్మికులందరికీ టీకాలు వేసిన మొదటి ఆలయం ఇదేనని దేవస్థానం తెలిపింది. నిర్మలా హాస్పిటల్స్ సహకారంతో వారి కుటు�