Hyderabad Devotee | హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భూరం తిరుమల దీక్షిత్ అనే భక్తుడు సోమవారం టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టు కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
TTD | వైజాగ్కు చెందిన ఎంకే బిల్డర్స్ ఎండీ రామకృష్ణ ఆదివారం టీటీడీ కి చెందిన శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
Trisha | కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్,ప్రముఖ నటి త్రిష కృష్ణన్ గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఉందంటూ వస్తున్న పుకార్ల�
Good News | వేంకటేశ్వర స్వామి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేసింది.
శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. వేసవి సెలవులకుతోడు శని, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమలేశుడి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతున్నది. శనివారం 97,250 మంది భక్తుల
TTD | తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల కారణంగా గత నాలుగు రోజుల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.