Tirumala | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు �
Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు తరలివెళ్లి.. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు.
Tirumala | భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఆదివారం ప్రారంభించారు.
Vishwak Sen | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనానికి ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు
Tirumala | వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో నెలకొన్న రద్దీ కారణంగా ఈ నెల 27, 28, 29 తేదీలకు సంబంధించి శ్రీవారి ఆఫ్లైన్ టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది. అందులో భాగంగా తిరుమల శ్రీవారి దర్శన టికెట్లకౌంటర్, రేణిగుం�
తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు, సంవత్సరాంతం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో రద్దీ పెరిగింది. దీంతో వైకుంఠం కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంల
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్ల విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్బ్లేడ్లు విరాళంగా అందాయి. ఈ మేరకు బుధవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి దాత బోడుపల్లి శ్రీధర్ విరాళాన్ని అందజేశా�
Blades Donate | హైదరాబాద్కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి బుధవారం టీటీడీకి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లల ను విరాళంగా అందించారు.