Srisailam | శ్రీశైలం అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడ్డాయి. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన పవిత్రమైన శ్రీశైలాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణను ప్రారంభించింది.
TTD | ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం వెంకటేశ్వర్లు టెక్స్ టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్అంకిత్ టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని (స్విమ్స్) పథకానికి రూ.30 లక్షలు విరాళం గా అందించారు.
Tirumala | సాలకట్ల బ్రహోత్సవాల సందర్భంగా తిరుమలలో గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామికి మానవరూప స్వరూపమైన సుదర్శన చక్రత్తాళ్వార్ కు పవిత్ర చక్రస్నానం నిర్వహించారు.
Tirumala Brahmotsavam | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నానం ఏర్పాట్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీలు చేశారు.
Tirupati | తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను బుధవారం నాడు వర్చువల్గా ప్రారంభించా�
Tirumala | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు వేంకటేశస్వామివారు గరుడ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. తిరుమలలో సాయంత్రం 6.30 గంటల స�
గత వైసీపీ పాలనలో ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కూడా విధ్వంసం జరిగిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. గత పాలకులు చెప్పుకోలేని విధంగా దేవాలయాల్లో తప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tirumala | తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న గరుడ వాహనసేవను తిలకించేందుకు వచ్చిన భక్తులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగ�