Tirumala | తిరుమలోని స్థానిక ఆర్బీసీ సెంటర్కు చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం మధ్యాహ్నం అదృశమయ్యారు. ముగ్గురు విద్యార్థులు తిరుమలలోని ఎస్వీ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నారు.
Tirumala | తిరుమల శ్రీవారి మెట్టుమార్గంలో భక్తుల రాకపోకలను తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నది. అలాగే తిరుమలలోని పర్యాటక ప్రదేశాల సందర్శనను తాత్కాలికంగా రద్దు చేసింది. బంగాళాఖాతంలో తీ�
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వడ్డీ కాసుల వాడు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 26 కంపార్ట్మెంట్లు (Compartment) నిండిపోయాయి.
Donation | ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లిమిటెడ్ సంస్థ టీటీడీకి రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమరను (Windmill) విరాళంగా(Donation) అందజేసింది.
Tirumala | వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi) సందర్భంగా డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో (Ttd EO)ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
TTD | టీటీడీకి శుక్రవారం ఓ దాత రెండు బస్సులను విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండ�
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో డిసెంబర్ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మాసం రోజుల పాటు జరిగే ఉత్సవ విశేషాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. డిస�
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న భక్తులు శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్ల లో వేచియున్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రధాని మోదీ (PM Modi) దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో విచ్చేసిన ప్రధానికి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు �