Parakamani Case | తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో హుండీ లెక్కింపు జరిగే పరకామణి చోరీ కేసు లో ఫిర్యాదుదారు సతీష్కుమార్ అనుమాన స్పదంగా మృతి సీఐడీ అధికారులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.
TTD | పూణేకు చెందిన పినాకిల్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.74.24 లక్షల విలువైన విద్యుత్ బస్సును శనివారం టీటీడీ కి విరాళంగా అందించింది.
Parakamani Case | తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో నోట్ల లెక్కింపు జరిగే పరకామణి చోరీ కేసు లో ఫిర్యాదుదారు సతీష్ అనుమానస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది.
Srinivas Reddy | కలియుగ దైవం తిరుమల శ్రీవారిని నటి అంజలి, నటుడు శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వీరిద్దరూ కలిసి స్వామివారి దివ్య దర్శనంలో పాల్గొన్నారు.
Tirumala | టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ మరో వ్యాపారిని అరెస్టు చేసింది. ఢిల్లీ కేంద్రంగా కల్తీ నెయ్యికి వినియోగించే రసాయనాలను అజయ్కుమార్ భోలేబాబా డెయిరీకి సరఫరా చేసినట్టు సిట్ గుర్తించింది.
Tirumala Vaikunta Dwara Darshanam | తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.ఆపదమొక్కులవాడు వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
కార్తీకమాసం నేపథ్యంలో తిరుమలకు భక్తులు పెద్దసంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఈక్రమంలో శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
Indian Womens Team | మహిళల వన్డే వరల్డ్ క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు విజయం సాధించాలని కోరుకుంటూ ఆదివారం తిరుమల లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Kasibugga | కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ఆలయ నిర్వహకుడు, ధర్మకర్త హరికుముంద్ పండా స్పందించారు. ఆలయానికి సాధారణంగా రోజుకు వెయ్యి నుంచి 2 వేల మంది వరక