Janhvi Kapoor | తిరుమలలో కేక్ కటింగ్ ఘటన చుట్టూ నెలకొన్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో సెలబ్రిటీలు అయినా, సాధారణ భక్తులు అయినా అందరూ ఒకే విధంగా నిబంధనలు పాటించాల్సిందేనని �
Tirumala | వారంతపు సెలువు దినాల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడి ఉన్నారు.
Tirumala | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
TTD | విశాఖపట్నంకు చెందిన ఎన్ఆర్ఐలు త్రిపురనేని వెంకటరత్నం, మాధురి దంపతులు ఆదివారం టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.
YS Jagan | భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తి లేదని, శ్రద్ధ అంతకన్నా లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
Adivi Sesh | తిరుమల క్షేత్రంలో 'డెకాయిట్' (Dacoit) చిత్రబృందం సందడి చేసింది. శనివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, అందాల నటి మృణాల్ ఠాకూర్ శ్రీవారిని దర్శించుకున్నారు.
Tirumala | తిరుమల ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. మొదటి ఘాట్ రోడ్డులోని అత్యంత ప్రమాదకరమైన మలుపుల్లో ఒకటైన 30వ మలుపు వద్ద ఈ ఘటన జరిగింది.
Meenakshi Chaudhary | టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం, తిరుమల విశిష