Devotees Rush | ఏపీలోని పలు ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవుల కారణంగా తిరుమల తో పాటు శ్రీశైలం ఆలయానికి భక్తుల తాకిడి రెట్టింపు అయ్యింది.
Tirumala | టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఫాస్టాగ్ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ కొత్త విధానాన్ని విధిగా అమలు చేస్తామని ప్రకటించింది.
Free Bus | ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. పంద్రాగస్టు సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు పల్లె రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు, వైసీపీ కార్యకర్తలను భయబ్రాంతుల�
తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. పల్నాడు జిల్లా పుడుగురాళ్లకు (Piduguralla) చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శన�
Tirumala | గంటలోనే తిరుమల శ్రీవారి దర్శనం అసంభవమని వ్యాఖ్యనించిన మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Tirumala | గంటలోనే తిరుమల శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా ఏఐ టెక్నాలజీపై ఏపీ ప్రభుత్వం, టీటీడీ చేస్తున్న ప్రయత్నాలపై మాజీ సీఎస్ టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు రెండు మూడ�