Tirumala | వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో నెలకొన్న రద్దీ కారణంగా ఈ నెల 27, 28, 29 తేదీలకు సంబంధించి శ్రీవారి ఆఫ్లైన్ టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది. అందులో భాగంగా తిరుమల శ్రీవారి దర్శన టికెట్లకౌంటర్, రేణిగుం�
తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు, సంవత్సరాంతం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో రద్దీ పెరిగింది. దీంతో వైకుంఠం కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంల
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్ల విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్బ్లేడ్లు విరాళంగా అందాయి. ఈ మేరకు బుధవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి దాత బోడుపల్లి శ్రీధర్ విరాళాన్ని అందజేశా�
Blades Donate | హైదరాబాద్కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి బుధవారం టీటీడీకి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లల ను విరాళంగా అందించారు.
Tirumala | ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సూపర్స్టార్ రజనీకాంత్ (Rajinikanth) దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్�