TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలకు సంబంధించిన టికెట్లకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. శ్రీవారి ఆర్జ�
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో బుధవారం ఆణివార ఆస్థానం జరుగనున్నది. ఈ క్రమంలో మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Bandi Sanjay Kumar: తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 1000 మంది హిందూయేతర మతస్థులు పనిచేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. వెంకటేశ్వరస్వామిపై విశ్వాసం లేని వారు, సనాతన ధర్మాన్�
తిరుమలలో ఈనెల 15,16 తేదీల్లో ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా.. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. 16న బుధవారం శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్�
TTD | వేంకటేశ్వరస్వామి భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న భవనాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని దేవస్థానం ఈవో జే శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో అదనపు ఈవో సీహెచ్ వె�
తిరుమలకు వెళ్లే భక్తులందరికీ బీమా సదుపాయం కల్పించాలని టీటీడీ భావిస్తున్నది. రోజూ సుమారు లక్ష మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుంటారు.
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు తిరుపతిలోని ఇతర అనుబంధ ఆలయాల్లో స్వామివారికి భక్తులు కానుకలుగా ఇచ్చిన మొబైల్ ఫోన్లను వేలం వేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తిరుమలలో ప్రైవేట్ వాహనాలు భక్తుల నుంచి వసూలు చేస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బస్సులను ఉచితంగా తిప్పాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది
MLC Kavitha | తిరుపతి హతిరామ్ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.