తిరుమలలో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంపై టీటీడీ సీరియస్గా పరిగణించింది. ఈ మేరకు శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చి రీల్స్, ఫొటో షూట్ చేస్తూ తోటి భక్తులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠ�
కలియుగ వైకుఠం తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో వచ్చే నెల 4 నుంచి పవిత్రోత్సవాలు (Pavithrotsavalu) జరుగనున్నాయి. ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజున మూడు రోజుల పాటు శ్రీవారి పవిత్రోత�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఓ సంస్థ ఖరీదైన కానుకలు సమర్పించారు. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సుమారు రూ.2.4 కోట్ల విలువైన బంగారు శంకు చక్రాలను అందించింది.
Vijay Deverakonda Rayalaseema Accent | అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్�
TTD | తిరుపతికి చెందిన ఎల్వీ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ పీసీ రాయల్ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
Tirumala | విదేశాల్లో నివసిస్తున్న ఆంధ్రులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శనాల కోటాను భారీగా పెంచింది.
Leopard | గత కొంతకాలంగా తిరుమల శ్రీవారి భక్తులను చిరుత పులులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. గత కొంతకాలంగా పలు ప్రాంతాల్లో చిరుత పులులు నడకదారులకు దగ్గరలోనే కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. తాజాగా మరోసారి అల�