గత నెల రోజులుగా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్కూళ్లు ప్రారంభమైనప్పటికీ భక్తుల రద్దీ తగ్గడం లేదు. గురువారం ఉదయం కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత అందులో సాంకేతిక లోపం ఉన్నట్టు తేలడంతో ఆయన పర్యటన రద్దయ�
Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లలో నిండి సేవా సదన్ వరకు క్యూలైన్లోలో నిలబడ్డారు.
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధిలో జ్యేష్ఠాభిషేకం వేడుకలు వేడుకలు కొనసాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధుల్ల�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలువు దినంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండడంతో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకు�
Sonu Sood | రీల్ లైఫ్లో విలన్ అయిన సోనూ సూద్ రియల్ లైఫ్లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. ఆయన తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని సాల్వ్ చేసేందుకు ఎంతగానో కృషి చేశాడు. కోవిడ్ సమయంలో సహాయం అవసరమైన వారికి �
ప్రముఖ నటుడు సోనూ సూద్ (Sonu Sood) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున కుటంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్
తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లింది. అతితక్కువ ఎత్తులో నుంచి ఆలయ గోపురం పైనుంచే విమానం వెళ్లింది. నిజానికి ఆలయంపై నుంచి ఎలాంటి రాకపోకలు జరగకూడదు అని
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయన మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయం�