హైదరాబాద్ : తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి సర్వదర్శనానికి 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి(Sarvadarshanam) 8 గటంల సమయం పడుతున్నదని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, నిన్న శ్రీవారిని 82,040 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.18 కోట్లు కాగా, 31,606 మంది తలనీలాలు సమర్పించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
High Court | స్త్రీ ధనంతో కొన్నట్టు ఆధారాలు ఉండాలి: హైకోర్టు
Iran | శాంతి కావాలంటే మేం చెప్పినట్టు వినాలి.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక