Tirumala | భక్తగ్రేసరుడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్ని నిండిపోయాయి.
Tirumala | తిరుమలలో నెలకొన్న అనూహ్య రద్దీ కారణంగా ఈ నెల 27, 28, 29వ తేదిలకు సంబంధించి శ్రీవాణి ఆఫ్ లైన్
టికెట్ల జారీని రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వివరించారు.
Donations | హైదరాబాద్ కు చెందిన ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ సంస్థ ప్రతినిధులు బాబురావు అనుముల, శశాంక్ అనుముల అనే ఇద్దరు భక్తులు శనివారం తిరుమల బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం అందించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు 30 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
TTD | పూణేకు చెందిన పినాకిల్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.74.24 లక్షల విలువైన విద్యుత్ బస్సును శనివారం టీటీడీ కి విరాళంగా అందించింది.