Tirumala | భక్తగ్రేసరుడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్ని నిండిపోయాయి.
Tirumala | తిరుమలలో నెలకొన్న అనూహ్య రద్దీ కారణంగా ఈ నెల 27, 28, 29వ తేదిలకు సంబంధించి శ్రీవాణి ఆఫ్ లైన్
టికెట్ల జారీని రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వివరించారు.