Tirumala | ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సూపర్స్టార్ రజనీకాంత్ (Rajinikanth) దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్�
Tirumala | తిరుమలలో డిసెంబర్తో పాటు జనవరి మాసంలో శ్రీవారి ఆలయంలో పలు పర్వదినాల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నది. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనున్నది.
Shriya Saran | తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రముఖ నటి శ్రియా మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుంది. బుధవారం వేకువజామున జరిగిన సుప్రభాత సేవలో శ్రియా పాల్గొనగా, ఆలయ ప్రాంగణంలో ఆమెను చూసిన భక్త�
Tirumala | ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు.
TTD Temple | బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మించేందుకు బీహార్ ప్రభుత్వం అంగీకరించడంపై టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
Donations | హైదరాబాద్ కు చెందిన ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ సంస్థ ప్రతినిధులు బాబురావు అనుముల, శశాంక్ అనుముల అనే ఇద్దరు భక్తులు శనివారం తిరుమల బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం అందించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుంచి వైకుంఠద్వార దర్శనాలు (Vaikunta Dwara Darshanam) ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మూడు రోజులకు సంబంధించిన ఆన్లైన్ ఈ-డిప్లో (E-Dip) ఎంపికైన భక్తుల వివరాలను