Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన గురువారం రాత్రి స్వామివారు మలయప్ప స్వామి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో
Salakatla Brahmotsavam | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపైశ్రీ కృష్ణుడి అలంకారంలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
CP Radhakrishnan | కలియుగ దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) దర్శించుకున్నారు.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి తరఫ
TTD | తిరుమల శ్రీవారి సేవలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గుడ్న్యూస్ చెప్పారు. సేవకులకు స్వామివారిని మరింత దగ్గర నుంచి దర్శించుకునే అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
Parakamani Contraversy | తిరుమల పరకామణి వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. పరకామణి కేసు రాజకీయంగా ప్రేరేపించినట్లు ఉందని �
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 23నుంచి ప్రారంభంకానున్నట్టు టీ టీడీ తెలిపింది. 9 రోజులపాటు జరిగే వేడుకలకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కో వాహనంపై స్వామివారు విహరించనున్నారు.
తిరుమలలో తొక్కిసలాట అని, కపిలతీర్థంలో ఏర్పాట్లు సరిగ్గా లేవంటూ సోషల్మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని టీటీడీ తెలిపింది. దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది