TTD | 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను శుక్రవారం విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్�
TTD | అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో నవంబర్ 23 నుంచి ఉదయం 9 గంటలకు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని ప్రారంభించనున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Karunakar Reddy) తెలిపారు.
Rathotsavam | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో (Karthika Brahmotsavam) శుక్రవారం రథోత్సవం(Rathotsavam) కన్నులపండువగా జరిగింది.
Brahmotsavam | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavam) భాగంగా గురువారం ఏడవ రోజు అమ్మవారు శ్రీ వేదనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులను కేటాయిస్తే తప్పేంటని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ప్రశ్నించారు. గురువారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించొద్దని గవ�
Malayappa Swamy | తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంపై కొలువుద�
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం ఒక్కరోజే 71,361 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా టీటీడీకి రూ.3.69 కోట్ల ఆదాయం సమకూరింది.
Anil Kapoor | ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ (Anil Kapoor) శుక్రవారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనిల్ కపూర్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్ల�
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ఐఏ (NIA) దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్తోపాటు ఏపీలోని (Andhrapradesh) 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తిరుమల రోడ్లపై ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సును గురువారం టీటీడీ ప్రయోగాత్మకంగాప్రారంభించింది. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ తర్వాత డబుల్ డెక్కర్ బస్సు అందుబాటులో ఉన్న నగరంగా తిరుమల చరిత్ర సృష్ట
Gokulashtami | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి ఆలయంలో సెప్టెంబరు 7న గోకులాష్టమి(Gokulashtami) పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నామని ఆలయ అధికారులు వివరించారు.