Bull attack | ప్రతియేట జరుపుకునే పశువుల పండుగలో ఈ సారి అపశృతి దొర్లింది. ఓ ఎద్దు ఓ వ్యక్తిని బలంగా చాతిపై దాడి చేయడంతో ఆ వ్యక్తి చికిత్సపొందుతూ ఆస్పత్రిలో మరణించాడు.
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi ) మంగళవారం తిరుపతిలో జిల్లాలో నెలకొల్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఐసర్ ప్రాంగణాలను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు .
Brahmotsavam | తిరుపతి(Tirupati) జిల్లాలోని తొండమాన్పురం శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) మార్చి 9 నుంచి 17వ తేదీ వరకు జరుగనున్నాయి.
Tragedy | తిరుపతి( Tirupati) జూపార్క్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీ వేంకటేశ్వర జులాజికల్ పార్క్ సందర్శనకు వెళ్లిన ఓ వ్యక్తి ఎవరూ గుర్తించని సమయంలో లయన్ ఎన్క్లోజర్లోకి చొరబడ్డాడు.
TTD Chairman | సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా భారతీయ సంప్రదాయ కళలైన సంగీతం, నృత్యం, వాద్యకళలను ప్రోత్సహించేందుకు టీటీడీ ఎంతగానో కృషి చేస్తోందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి తెలిపారు.
Tirupati | శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇకపై ఆన్లైన్లోనే కొనుగోలు చేసేలా టీటీడీ చర్యలు తీసుకొన్నది. సిఫారసు లేఖలిచ్చిన భక్తుల మొబైల్కు ఓ లిం క్తో కూడిన మెసేజ్ను పం పుతున్నా �
Tirumala | తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు టీటీడీ(TTD) హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సనాతన ధార్మిక సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులన�
Tirumala | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy) స్వామి వార�