తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కాగా ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా దంతాల�
Brahamotsavam | తిరుపతిలోని అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో( Brahamotsavam) భాగంగా గురువారం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు.
Tirupati | తిరుపతి గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో(Annual Brahmotsavam) భాగంగా మంగళవారం స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
IRCTC Tour Package | మీరు పర్యాటక ప్రియులా!.. అయితే మీ కోసమే ఐఆర్సీటీసీ (IRCTC) మీకో బంపర్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ టూర్లో తిరుపతి, తిరుమల సందర్శించేలా ప్యాకేజీని ప్రకటించింది.
ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ఇతిహాసిక నేపథ్య చిత్రం ‘ఆదిపురుష్'. కృతి సనన్ సీత పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రో ఫైల్స్ పతాకాలపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఓం రౌత�
AP News | తిరుపతిలో అరుదైన ఘటన చోటుచేసుకొన్నది. పెంపుడు శునకం మృతి చెందటాన్ని జీర్ణించుకోలేని యజమాని దాము.. హిందూ సంప్రదాయం మంగళవారం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడు�
తిరుపతిలోని (Tirupati) శ్రీ గోవిందరాజస్వామి (Ranganathaswamy) వార్షిక బ్రహ్మోత్సవాలు (Annual Brahmotsavalu) ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.
TTD | తిరుచానూరు(Tiruchanoor Temple) శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు(Teppotsavam )మే 31 వ తేదీ నుండి జూన్ 4 వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు(TTD Officials) వెల్లడించారు.
thiruchanur | తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు మే 31వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ప్రతి రోజూ సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు అమ్మవారు పద్మస
సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల నుంచి అధిక డిమాండ్ ఏర్పడటంతో ఈ రైలులో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ఎక్స్ప్రెస్లో 8 బోగీల