AP News | తిరుపతిలో అరుదైన ఘటన చోటుచేసుకొన్నది. పెంపుడు శునకం మృతి చెందటాన్ని జీర్ణించుకోలేని యజమాని దాము.. హిందూ సంప్రదాయం మంగళవారం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడు�
తిరుపతిలోని (Tirupati) శ్రీ గోవిందరాజస్వామి (Ranganathaswamy) వార్షిక బ్రహ్మోత్సవాలు (Annual Brahmotsavalu) ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.
TTD | తిరుచానూరు(Tiruchanoor Temple) శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు(Teppotsavam )మే 31 వ తేదీ నుండి జూన్ 4 వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు(TTD Officials) వెల్లడించారు.
thiruchanur | తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు మే 31వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ప్రతి రోజూ సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు అమ్మవారు పద్మస
సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల నుంచి అధిక డిమాండ్ ఏర్పడటంతో ఈ రైలులో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ఎక్స్ప్రెస్లో 8 బోగీల
TTD Chairman | బెంగళూరు(Bangalore) నగరంలోని వయ్యాలికావల్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్మించిన స్వామివారి పుష్కరిణి(Pushkarini), కళ్యాణకట్ట(Kalyanakatta)ను ఆదివారం టీటీడీ(Ttd) ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి ప్రారం
Vasantotsavam | తిరుచానూరు(Tiruchanoor) శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు(Vasanthostavam) శనివారం వైభవంగా ముగిశాయి.
వేదాలు విజ్ఞాన భాండాగారాలని, ఆధునిక మానవ సమాజం శాంతి సౌఖ్యాలతో జీవించటానికి వీటిలోని అంశాలు ఎంతో దోహదం చేస్తాయని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవం �
Brahmotsavam | తిరుపతి(Tirupati) సమీపంలోని నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో మే 4 నుంచి 12వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను జేఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు.
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్ ఇండియా (Air India) రద్దు (Cancelled) చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్పోర్టుకు (Airport) వచ్చిన ప్రయాణికులు (Passingers) ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Vande Bharat | ఈ రైలుతో తెలంగాణ ప్రజలకు ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుందని ఊదరగొట్టారు. కానీ, వందేభారత్ టిక్కెట్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. వందేభారత్కంటే ముందున్న రైళ్లే ఎంతో నయంకదా? అని అనుకొంటు�