Brahmotsavam | తిరుపతి(Tirupati) సమీపంలోని నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో మే 4 నుంచి 12వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను జేఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు.
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్ ఇండియా (Air India) రద్దు (Cancelled) చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్పోర్టుకు (Airport) వచ్చిన ప్రయాణికులు (Passingers) ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Vande Bharat | ఈ రైలుతో తెలంగాణ ప్రజలకు ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుందని ఊదరగొట్టారు. కానీ, వందేభారత్ టిక్కెట్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. వందేభారత్కంటే ముందున్న రైళ్లే ఎంతో నయంకదా? అని అనుకొంటు�
సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వందేభారత్లో స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పరేడ్ మైదానానికి చేరుకున్న ప్రధ�
Hyderabad | ఈ నెల 8న నగరానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తుండటంతో సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత�
దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ (Janhvi Kapoor) తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని (Sri Venkateshwara swamy) దర్శించుకున్నది. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న జాన్వీ.. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) తిరుపతిలో (Tirupati) దారుణం చోటుచేసుకున్నది. చంద్రగిరి మండలం గుంగుడుపల్లెలో దుండగులు కారుపై పెట్రోల్పోసి నిప్పంటించారు. దీంతో అందులో ఉన్న ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు.
TTD Chairman | తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీకి రోజువారీ అవసరమయ్యే 4వేల లీటర్ల పాల(Milk)ను ఎస్వీ గోశాలలోనే ఉత్పత్తి చేసుకునే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని టీటీడీ చైర్మన్(Ttd Chairman) వైవి సుబ్బారెడ్డి వెల్లడి�
Ayurvedic Pharmacy | శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసీ(Ayurvedic Pharmacy) లో నూతనంగా నిర్మించిన మందుల తయారీ కేంద్రాన్ని టీటీడీ జేఈవో (TTD JEO )సదా భార్గవి గురువారం పరిశీలించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జీఎస్ఎల్వీ మార్క్ 3-ఎం3 (ఎల్వీఎం 3-ఎం3) రాకెట్ ద్వారా వన్వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపించనుంది.
Vande Bharat train | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో పరుగులు పెట్టనున్నది. ఈ సెమీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ఏప్రిల్ 8న ప్ర�
Brahmotsavam | తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం శ్రీరామచంద్రుడు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.