తిరుమలలో (Tirumala) శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న తలసాని.. శనివారం తెల్లవారుజామున సుప్రభ�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Sri Rama Navami | తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి ఆస్థానాన్ని సందర్భంగా సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
PV Sindhu | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత (Olympic medalist) పీవీ సింధు (PV Sindhu) దర్శించుకున్నారు.
TTD | శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగుతూ భక్తులను క
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. జూలై కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న టీటీడీ (TTD) విడుదల చేయనుంది. బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17న శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు.