Garuda Seva | తిరుమలలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామివారు గరుడవాహనం నుంచి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.
TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. మే మాసానికి సంబంధించిన అంగ్రప్రదక్షిణ టోకెన్ల కోటాను శుక్రవారం (23న) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీవాణి ట్రస్టు టికెట్స్ ఆన్లైన్ కోటాను ఉ�
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24న పున్నమి గరుడ సేవ జరుగనున్నది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినం రోజున తిరుమల తిరుపతి దేవస్థానం గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశం నుంచే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉన్న స్వామివారు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.
TTD Trust | బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు వర్ధమాన్ జైన్ టీటీడీ(TTD) లోని పలు ట్రస్టులకు 43 లక్షలు విరాళంగా అందించారు.
Tirumala | తిరుమల(Tirumala ) లో భక్తుల రద్దీ తగ్గింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుమలకు చేరుకున్నారు.
Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానంలో రథ సప్తమి (Ratha sapthami) మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ (శుక్రవారం) ఉదయం 5.30 గంటలకు శ్రీవారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. రాత్రి వరకు ఈ వాహన సేవలు కొనసాగనున్నాయి.
Rathasaptami | రథ సప్తమి వేడుకల సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆలయాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో వైకుంఠ క్యూకాంప్లెక్స్లోని 18 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.