Tirumala | శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల ( Salakatla Theppotsavam) సందర్భంగా తిరుమలలో నాలుగురోజుల పాటు పలు సేవలను రద్దు చేశారు. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న తెప్పోత్సవాల సందర్భంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార స�
Bheema Movie | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని టాలీవుడ్ నటుడు గోపీచంద్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల చేరుకున్న గోపీచంద్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ�
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీకొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 18 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న వేంకటేశ్వస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Janhvi kapoor | దివంగత అందాల తార శ్రీదేవి గారాలపట్టి, బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ (Janhvi kapoor) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఈ బీటౌన్ భామ తన ఇష్టదైవాన్ని దర్శించుకుంది.
Tirumala | తిరుమల(Tirumala) శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర సోమవారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుంచి అట్టహాసంగా ప్రారంభమైన శోభాయాత్ర మాడ వీధుల గుండా కొనసాగింది.
Srisailam | శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి సోమవారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు 19 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Pulse Polio | సమాజం నుంచి అంగవైకల్యాన్ని పారద్రోలేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పల్స్పోలియోను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి్ పిలుపునిచ్చారు.
Tirumala | తిరుమల( Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 29 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతిఒక్కరు అనుకుంటారు. స్వామివారి దివ్య దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.