తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారికి మెక్కులు చెల్లించుకున్నారు.
Tirumala | ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మార్చిలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది. అయితే, రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీకి అనుమతించాలని రాష�
తిరుమలలో మూడురోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని టీటీడీ తెలిపింది.
Garuda Seva | తిరుమలలో ఈ నెల 23న వైశాఖ పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Tirumala | తిరుమల శ్రీవారి భక్తులను చిరుతలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఇటీవల తిరుమలలో చిరుత సంచరించిన విషయం తెలిసిందే. తాజాగా అలిపిరి నడకదారిలోని ఆఖరిమెట్ల వద్ద రెండు చిరుతలు భక్తులకు కనిపించాయి. వాటిని చూస
Leopards roamed | తిరుమలలో(Tirumala) మరోసారి చిరుతపులి సంచారం(Leopards roamed) కలకలం రేపింది. అలిపిరి నడక దారిలోని ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరించాయి.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్తో