Minister Roja | టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ఏపీలో వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా కావడం ఖాయమని మంత్రి రోజా ధీమాను వ్యక్తం చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. సోమవారం 81,831 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 34,542 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
Vishwak Sen | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ దర్శించుకున్నారు. అతనితో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్ కూడా స్వామివారిని దర్శించుకుంది. సోమవారం ఉదయం తిరుమల చేరుక�
Tirumala | తిరుమల వారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య గమనిక వెల్లడించింది. తిరుమలలో జూన్ నెలలో నిర్వహించనున్న విశేష ఉత్సవాలకు సంబంధించిన వివరాలను టీటీడీ విడుదల చేసింది.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఏడుకొండల స్వామి సన్నిధి కిటకిటలాడుతున్నాయి.
గత బుధవారం నుంచి ఈ నెల 22 వరకు తిరుమల శ్రీవారిని సుమారు 5 కోట్ల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. వారం రోజులుగా నిత్యం 80 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిప�