Tirumala | తిరుమల (Tirumala) కు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా అన్నప్రసాద విభాగాన్ని పునరుద్ధరించేందుకు టీటీడీ (TTD) అన్ని చర్యలు తీసుకుంటుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (AV Dharma Reddy) తెలిపారు.
Tirumala | తిరుమల(Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 12 కంపార్టుమెంట్ల ( Compartments) లో వేచియున్నారు.
Tirumala | తిరుమల (Tirumala) లో వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య తగ్గింది. రెండు కంపార్టుమెంట్లల( Compartments ) లో మాత్రమే భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్ల(Compartments) లో వేచియున్నారు.
Tirumala | లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల(Tirumala) లోని నాదనీరాజనం వేదికపై ఆదివారం ఉదయం నిర్వహించిన 6వ విడత అయోధ్యకాండ(Ayodhyakanda) అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది . కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని భక్తులే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు.
Tirumala | కలియుగ దైవం తిరుమల శ్రీవారిని ప్రముఖ టాలీవుడ్ సినీనటి శ్రియ శరణ్ (Shriya Saran) దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికార�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని మంజూర్నగర్లో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తి అయి�
Tirumala | గోవిందా నామ స్మరణతో తిరుమల (Tirumala) ప్రాంతం మారుమ్రోగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 16 కంపార్టుమెంట్లు(Compartments) నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారు�
Tirumala | వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో బాలాజీ సన్నిధి కిటికిటలాడుతుంది.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన భక్తులు సైతం స్వామివారి దర్శనానికి 28 కంపార్టుమెంట్ల (Compartments) లో వేచియున్నారు.