తిరుపతి ఎయిర్పోర్ట్లో అలయెన్స్ ఎయిర్లైన్స్ విమాన సర్వీసు రద్దుతో 48 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగా రు. హైదరాబాద్ నుంచి ఉదయం 7:15 గంటలకు తిరుపతికి వచ్చే విమానం, తిరిగి 8:15 గంటలకు హైదరాబాద్ వెళ్లాల్సి ఉ�
Pushpa Yagam | కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కార్తీకమాసం శ్రవణా నక్షత్రం సందర్భంగా శనివారం నిర్వహించిన పుష్పయాగం తిరుమలలో అత్యంత వైభవంగా జరిగింది.
KA Paul | తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కేఏ పాల్ వేసిన పిటిషన్పై శుక్రవారం ఉదయం విచారణ చేపట్ట
Tirumala | తిరుమలలో తరిగొండ అన్న ప్రసాద కేంద్రానికి పైప్లైన్ ద్వారా బయోగ్యాస్ అందించేందుకు ఉద్దేశించిన బయోగ్యాస్ ప్లాంటుకు బుధవారం భూమి పూజను నిర్వహించారు.
Sai Durga Tej | కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara) వారిని టాలీవుడ్ స్టార్ నటుడు సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) దర్శించుకున్నారు.
Ambati Rambabu | మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తిరుమల పర్యటన చర్చనీయాంశమైంది. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం అంబటి రాంబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ బొమ్మతో ఉన్న స్టిక్కర్ అతికించిన చొక్కాన�
Tirumala | దీపావళి, వారంతపు సెలువుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.