Tirumala | తిరుమలలో మరోసారి దర్శన టికెట్ల దందా బయటపడింది. పుదుచ్చేరి సీఎం సిఫారసు లెటర్తో బ్లాక్లో టికెట్లు అమ్మడంతో పాటు భక్తులను మోసం చేస్తున్న ఓ దళారి బాగోతం వెలుగులోకి వచ్చింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంత్రి సీతక్క (Minister Seethakka) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూలో కల్తీ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని వేసిన ఓ ప�
Tirumala | తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించిన టికెట్లను వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ విక్రయించడం ఏపీలో సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన జకియా.. తాను టీడీపీలోకి చేరుతున్నానని తెలిసి వైసీపీ నే�
Divvela Madhuri | దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు షాకిచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి వెళ్లి మరీ ఆమెకు 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. విచారణకు తిరుమలకు రావాలని ఆదేశించారు.
Tirumala | వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై తిరుమలలో కేసు నమోదైంది. సిఫారసు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆరు టికెట్లను విక్రయించారని ఓ భక్తుడి ఇచ్చిన ఫిర్యాదుతో తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేశ�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులతో వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఉన్న 31 కంపార్టుమెంట్లలో 8 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.
Tirumala | తిరుమలలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఒక వార్త ఇప్పుడు వైరల్గా మారింది. ఎమ్మెల్యేల సిఫారసు లేఖలపై ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాల పరిమితిని పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్ల�