Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిత్యకళ్యాణుడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
TTD | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్టు మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తుల కు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
BR Naidu | తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు గంట సమయంలోగా భక్తులకు శ్రీవారి దర్శనం కావాలనేది తన ఆలోచన అని టీటీడీ చైర్మన్గా నియామకమైన బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ కొత్త చైర్మన్గా బీఆర్ నాయుడితో పాటు పాలకవ�
Tirumala | తిరుమలలో శ్రీవారి అన్న ప్రసాద దాతలకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు చెల్లించే దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని తెలిపింది.
TTD | టీటీడీ అధికారులపై శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం గ్రామంలోని ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ తీవ్రంగా మండిపడ్డారు. టీటీఈ అదనపు ఈవో వెంకయ్య చౌదరిలాంటి అవగాహన లేని వారి వల్ల ధర్మం గ�
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం, ఆపదమొక్కులవాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 5 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
TTD EO | టీటీడీ ఈవో జె.శ్యామలరావు శుక్రవారం తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా వకుళామాత కేంద్రీయ వంటశాలను పరిశీలించిన ఈవో నూతనంగా నిర్మిస్తున్న పీఏసీ-5ను తనిఖీ చేశారు.