ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని రాష్ట్ర సరిహద్దున గల తాంసి(కే) శివారు రిజర్వాయర్ సమీపంలో పెద్ద పులి సంచరించినట్టు స్థానికులు తెలిపారు. రిజర్వాయర్ పనులకు వెళ్లే కార్మికులు, సిబ్బంది సోమవారం రాత్�
హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్నింగ్ వాకర్స్కు చిరుత కనిపించింది. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చిన చిరుత.. అకడి నుంచి
Tiger Jumps On Rescue Vehicle | గ్రామంలో సంచరిస్తున్న పులి మనుషులపై దాడి చేస్తున్నది. ఈ విషయం తెలిసిన అటవీశాఖ సిబ్బంది పలు వాహనాల్లో ఆ గ్రామానికి చేరుకున్నారు. పులిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే రెస్క్యూ వాహనంపై �
కొన్ని నెలలుగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) - మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దపులిని ఎట్టకేలకు మంగళవారం రాత్రి చంద్రాపూర్ అటవీ అధికారులు బోనులో బంధించ�
ఇటీవల తాడ్వాయి అడవుల్లో సంచరించిన పెద్దపులి మళ్లీ జాడ లేకుండా పోవడం అనుమానాలకు తావిస్తోం ది. పది రోజులుగా వైల్డ్లైఫ్ అధికారులు పులి పాదముద్రలను గుర్తించగా, గత శనివారం లవ్వాల అటవీ ప్రాంతం మీదుగా లింగా�
సరిహద్దు అడవుల్లో మళ్లీ పెద్దపులి సంచరించడం ప్రజలను కలవరపెడుతోంది. ఏటా ఇదే సీజన్లో మన అడవుల్లోకి వస్తోంది. 2021, 2022 కనిపించిన పులి.. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షం కావడంతో అలజడి నెలకొంది.
తాడ్వాయి మండలంలోని పంబాపురం అడవుల్లో గురువారం పులి సంచరించింది. గ్రా మ సమీప అడవిలో పులి పాదముద్రలు గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో వైల్డ్లైఫ్ ఎఫ్ఆర్వో సత్తయ్య తన �
సిర్పూర్(టీ) మండలంలో హుడ్కిలి గ్రామంలో పులి.. కౌటల మండలంలోని తలోడి గ్రామంలో హైనా సం చరిస్తూ పశువులపై దాడులు చేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సి ర్పూర్(టీ) మండలం హుడ్కిలి గ్రామంలో మంగళవా�
కవ్వాల్ టైగర్ జోన్.. కాగజ్నగర్ టైగర్ జోన్గా మారనుందా..! కాగజ్నగర్ అటవీ ప్రాంతాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా మార్చేందుకు అటవీ శాఖ రహస్య నివేదిక సిద్ధం చేస్తున్నారా...? ఇటీవల జిల్లాలో పులుల సంచారం పె�
మహారాష్ట్రలోని తడోబా, కనర్గాం ఫారెస్ట్లో పులులు ఎక్కువగా ఉన్నాయని, అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి వాటి సంరక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేస్తామని పీసీసీఎఫ్ డోబ్రియాల్ అన్నారు.
ఫెంజల్ తుఫాన్ పంటలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నది. పులి భయంతో కూలీలు చేలకు వెళ్లకపోవడంతో ఎక్కడి పత్తి అక్కడే ఉంటుండగా, అకాల వర్షానికి తడిసి ముద్దువుతున్నది.
జిల్లాలో పులి అలజడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నది. ముఖ్యంగా కాగజ్నగర్ డివిజన్లో నిత్యం ఏదో ఒక చోట పులి కనిపిస్తూనే ఉన్నది. ఇటీవల ఇద్దరిపై పులిదాడి చేసిన నేపథ్యంలో అటవీ అధికారులు దాని జాడను గుర్�