నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అడవిలోని అమ్రాబాద్ టైగర్రిజర్వు ఫారెస్టులో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆదివారం ఉదయం సఫారీకి వెళ్లిన యాత్రికులకు ఫరహాబాద్ వ్యూపాయింట్ ప్రాంతంలో ఓ పెద్దపులి కని
చంపావత్ ఆడపులి 20వ శతాబ్దం తొలినాళ్లలో ఉత్తరాఖండ్, నేపాల్ ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. 1900 1907 సంవత్సరాల మధ్యకాలంలో ఈ పులి నేపాల్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో దాదాపు 436 మందిని పొట్టన పెట్టుకుందని అంచన�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని మల్లన్న ఆలయ సమీపంలో ఉన్న గౌరాయపల్లిలో 17వ శతాబ్దానికి చెందిన పులివేట వీరగల్లులు బయటపడ్డాయి. మంగళవారం కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ బృ�
Boy Killed By Tiger | ఒక బాలుడు తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్లాడు. వారంతా తిరిగి వస్తుండగా నానమ్మ చేయి పట్టుకుని నడుస్తున్న బాలుడిపై పులి దాడి చేసింది. అతడ్ని నోటకరుచుకుని పొదల్లోకి లాక్కెళ్లి చంపింది. ఇది చూసి అతడి �
బయ్యక్కపేట అడవుల్లో నాలుగు రోజులుగా పులి సంచరిస్తోంది. మూడు రోజుల క్రితం ముసలమ్మపెంట గొత్తికోయగూడేనికి చెందిన రైతు సత్తయ్య ఆవు మేతకు వెళ్లగా దాడి చేసి చంపేసింది. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో అప్�
Tiger | మంథని మండలం బిట్టుపల్లి గ్రామం వైపు శనివారం రాత్రి వెళ్ళిన పెద్దపులి తిరిగి ఆదివారం తెల్లవారుజామున గోపాల్పూర్ వైపు మళ్ళినట్లు ఫారెస్ట్ అధికారులు పులి అడుగులను గుర్తించారు.
అడవిశ్రీరాంపూర్లోని కోయచెరువు ప్రాంతంలో పులి కదలికలు కనిపించినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పొలాల వద్ద పులి పాదముద్రలు కనిపించినట్టు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడకు చేరుకొని పరిశీ
నెల రోజుల పాటు బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి ప్రస్తుతం నెన్నెల మండలంలోని అడవుల్లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం పొట్యాల, చిత్తపూర్ దుబ్బపల్లి ప్రాంతాల్లో అది సంచరిస�
Tiger | మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రేంజ్ పరిధిలో దాదాపు 12 రోజుల పాటు సంచరించిన పెద్దపులి ఆదివారం రాత్రి మాదారం అడవుల్లోకి ప్రవేశించింది.. మాదారం అడవుల్లోకి పులి ప్రవేశించడంతో పశువుల కాపరులు, రైతులు అప్రమత�
మండలంలోని కొత్త వరిపేట, పెద్దనపల్లి, దుబ్బగూడెం, సోమగూడెం పాత బస్తీ, బుగ్గగూడెం, కన్నాల శివారులలో పెద్దపులి(బీ1) సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.
Farmer's Close Encounter With Tiger | ఒక రైతు మరో వ్యక్తితో కలిసి బైక్పై పొలం వైపు వెళ్తున్నాడు. ఆ గట్టు దారిలో ఒక పులి వారికి కనిపించింది. దీంతో వారిద్దరూ అప్రమత్తమయ్యారు. పులి తమ వైపు వస్తుండటాన్ని గమనించారు. అక్కడి నుంచి వెన�
మండలంలోని దుబ్బగూడెం గ్రామ శివారులో పెద్దపులి అలజడితో ఒక్కసారిగా గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. నెల క్రితం బెజ్జూ రు నుంచి బయలుదేరిన పెద్దపులి(బీ1) అడవుల్లో సంచరిస్తూ వారం క్రితం ఇక్కడికి చేరుకున్�
చైనాలోని ఓ జూ పులుల మూత్రంతో సొమ్ము చేసుకొంటోంది! వాటి మూత్రం కీళ్ల వాతం చికిత్సకు ఉపయోగపడుతుందని ప్రచారం చేస్తున్నది. దీనిపై వైద్యులు, నెటిజన్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.