కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి (Tiger) సంచారం కలకలం సృష్టిస్తున్నది. గత కొన్నిరోజులుగా పశువుల మందలపై దాడులు చేస్తున్న పులి.. శుక్రవారం ఉదయం ఓ యువతిని చంపేసింది. కాగజ్నగర్ మండలం గన్నారంలో ఉదయం 8.30 గంటల సమ�
పత్తి ఏరుతున్న మహిళపై పులి దాడి చేసి చంపిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం గన్నారంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి (22) మరో 20 మంది కూలీలతో కలిసి సమీపంలోని చేనులో పత�
కుమ్రం భీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలో పులి దాడిలో మహిళ మృతిచెందింది. శుక్రవారం ఉదయం కాగజ్నగర్ మండలం నజ్రుల్ నగర్లో వ్యవసాయ పనులకు వెళ్తుండగా మహిళపై పులి దాడి చేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
ఆసిఫాబాద్ డివిజన్లోని వాంకిడి, కెరమెరి, జైనూర్, తిర్యాణి అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి ఒక్కటేనా.. లేక రెండా.. అన్న అంశంపై అధికారులు స్పష్టతకు రాలేకపోతున్నారు. ఇటీవల జైనూర్ మండలం పానపటార్లోని అట�
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కొద్ది రోజులుగా రెండు పులుల సంచారం హడలెత్తించిన విషయం తెలిసిందే. జానీ అనే మగ పులి మహారాష్ట్రకు తిరిగి వెళ్లిపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మగపులి మహారాష�
ఆడ తోడు కోసం మహారాష్ట్ర నుంచి ఉమ్మడి జిల్లాలోకి వచ్చిన పెద్దపులి జానీ తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నెల రోజుల్లో దాదాపు 350 కిలోమీటర్లు ఈ పులి పర్�
Tiger Loses Eye | గ్రామంలోకి ప్రవేశించిన పులిని తరిమేందుకు జనం ప్రయత్నించారు. ఈ సందర్భంగా దానిపై రాళ్లు, ఇటుకలు విసిరారు. పులి ముఖానికి అవి తగలడంతో ఒక కన్ను కోల్పోయింది.
ఏజెన్సీ గ్రామాలను పులి భయం వీడడం లేదు. గురువారం జైనూర్ మండలం పానపటార్ గ్రామ సమీపంలో బూసిమెట్ట మాజీ ఎంపీటీసీ కుమ్ర భగవంత్రావు పత్తి చేనులో పులి కనిపించిందని అదే గ్రామానికి చెందని కుమ్ర శ్యాంరావు - సంగ�
కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన పులి అటవీ సమీప గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. నిత్యం ఎక్కడోచోట పశువులపై దాడులు చేస్తుండగా, భయం భయంగా గ
ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలు, రైతులు ఎట్టకేలకు పెద్దపులి భయం వీడారు. వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలో తిరుగుతున్నపెద్దపులి ఎట్టకేలకు కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో అడుగుపెట్టింది. తొలుత మహారాష్ట్ర సరిహద్ద�
Nirmal | నిర్మల్ జిల్లా ఖానాపూర్ అడవుల్లో( Khanapur forest) పెద్దపులి(Tiger) సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫారెస్ట్ అధికారులు అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్రేంజ్ అడవుల్లో నెలన్నరగా సంచరిస్తున్న పెద్దపులి(ఎస్-12) కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అడవుల్లోకి వెళ్లిపోయింది. హజీపూర్, కాసిపేట మండలాల్లోని అటవీ ప్రాంతంలో మక�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులల సంచా రం అలజడి సృష్టిస్తున్నది. కొన్ని రోజులుగా మంచిర్యా ల, నిర్మల్ జిల్లాల్లోని అటవీప్రాంత పల్లెల్లో నిత్యం ఎక్క డో చోట పశువులపై దాడులు చేస్తుండగా, ప్రజానీకం భయాంద�