కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్లోని పెంచికలపేట్ మండలం ఎల్లూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు బలైన ఆడపులి చర్మం, గోర్లు, దవడలు స్వాధీనం చేసుకున్నట్టు డీఎఫ్వో నీరజ్కుమా�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్లూరు అటవీ ప్రాంతంలో పులి మృతిని చాలెంజ్గా తీసుకున్న వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డ్ చెన్నై స్టేట్ విజిలెన్స్ అధికారి జయప్రకాశ్ బృందం ఆ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లోని పెంచికల్పేట్ అడవుల్లోగల ఎల్లూరు అటవీ ప్రాంతంలో ఏడేళ్ల వయసున్న ఆడపులిని వేటగాళ్లు విద్యుత్ షాక్ పెట్టి హతమార్చి ఆపై చర్మం, గోర్లు, వెంట్రుకలు త
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ అటవీ డివిజన్ ఎల్లూరు అటవీ ప్రాంతంలో దుండగులు పులిని హతమార్చినట్టు తెలిసింది. అటవీ అధికారులు ఈ విషయంపై అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.
Ranthambore National Park | ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలను రిస్క్ చేశారు. పులి ముందు నడుచుకుంటూ వెళ్లారు. పులి పిల్లలను చేతితో తాకారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
One tiger killed, another injured in fight | అటవీ ప్రాంతంపై పట్టు కోసం రెండు పులుల మధ్య ఫైట్ జరిగింది. ఈ పోరాటంలో ఒక పులి మరణించింది. మరో పులి గాయపడింది. అటవీ శాఖ అధికారులు ఈ విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు.
అడవిలో బీడీ ఆకులు సేకరించడానికి వెళ్లిన ఓ మహిళలపై పులి (Tiger) పంజా విసిరింది. మెడ పట్టుకుని కిలోమీటర్ దూరంపాటు ఈడ్చుకెల్లి ఆమెను తినేసింది. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలోలో చోటుచేసుకున్నది.
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అడవిలోని అమ్రాబాద్ టైగర్రిజర్వు ఫారెస్టులో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆదివారం ఉదయం సఫారీకి వెళ్లిన యాత్రికులకు ఫరహాబాద్ వ్యూపాయింట్ ప్రాంతంలో ఓ పెద్దపులి కని
చంపావత్ ఆడపులి 20వ శతాబ్దం తొలినాళ్లలో ఉత్తరాఖండ్, నేపాల్ ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. 1900 1907 సంవత్సరాల మధ్యకాలంలో ఈ పులి నేపాల్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో దాదాపు 436 మందిని పొట్టన పెట్టుకుందని అంచన�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని మల్లన్న ఆలయ సమీపంలో ఉన్న గౌరాయపల్లిలో 17వ శతాబ్దానికి చెందిన పులివేట వీరగల్లులు బయటపడ్డాయి. మంగళవారం కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ బృ�
Boy Killed By Tiger | ఒక బాలుడు తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్లాడు. వారంతా తిరిగి వస్తుండగా నానమ్మ చేయి పట్టుకుని నడుస్తున్న బాలుడిపై పులి దాడి చేసింది. అతడ్ని నోటకరుచుకుని పొదల్లోకి లాక్కెళ్లి చంపింది. ఇది చూసి అతడి �
బయ్యక్కపేట అడవుల్లో నాలుగు రోజులుగా పులి సంచరిస్తోంది. మూడు రోజుల క్రితం ముసలమ్మపెంట గొత్తికోయగూడేనికి చెందిన రైతు సత్తయ్య ఆవు మేతకు వెళ్లగా దాడి చేసి చంపేసింది. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో అప్�
Tiger | మంథని మండలం బిట్టుపల్లి గ్రామం వైపు శనివారం రాత్రి వెళ్ళిన పెద్దపులి తిరిగి ఆదివారం తెల్లవారుజామున గోపాల్పూర్ వైపు మళ్ళినట్లు ఫారెస్ట్ అధికారులు పులి అడుగులను గుర్తించారు.
అడవిశ్రీరాంపూర్లోని కోయచెరువు ప్రాంతంలో పులి కదలికలు కనిపించినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పొలాల వద్ద పులి పాదముద్రలు కనిపించినట్టు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడకు చేరుకొని పరిశీ
నెల రోజుల పాటు బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి ప్రస్తుతం నెన్నెల మండలంలోని అడవుల్లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం పొట్యాల, చిత్తపూర్ దుబ్బపల్లి ప్రాంతాల్లో అది సంచరిస�