కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పడుతున్న కష్టాలపై సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తుంగతుర్తి మండలం కేశవాపురం గ్రామంలో ఎండిన పొలాల్లో రైతులతో కలిసి బీఆర్ఎస్ పార�
రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీమేరకు స్కూటీలు, ల్యాప్టాప్లు, ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తుంగతుర్తి (Thungathurthy) మండల కేంద్రంలో విద్యార్థులు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సంతు సేవాలాల్ కమ్యూనిటీ భవన నిర్మాణ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు బీఆర్ఎస్ నాయకులు వినతి ప�
సమాజంలోని అన్ని వర్గాల మహిళలు విద్యనభ్యసించాలనే తలంపుతో పాఠశాలను ఏర్పాటు చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆశయాలు సాదిద్ధామని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటి
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి బ్రోకర్ పాలన చేస్తుంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సామెల్ జోకర్ పాలన నడుస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఆలయాల అభివృద్ధికి జనసేన నేత మేకల సతీశ్రెడ్డి ఆదివారం విరాళం అందజేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని పలు ఆలయాల అభివృద్ధికి ఆయన ఈ విరాళాలు అందించారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ విద్యా భారతి ఉన్నత పాఠశాల 2002-2003 బ్యాచ్ 10వ తరగతికి చెందిన విద్యార్థులు ఆదివారం తమతో చదివి అనారోగ్యంతో మరణించిన మిత్రుల కుటుంబాలకు ఆర్థిక సాహాయం అ�
ప్రజలకు అందుబాటులో ఉండడానికి, పరిపాలనా సౌలభ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించింది. ఒక్కో భవనానికి రూ.కోటి వెచ్చించింది. తుంగతుర్తి నియోజకవ
మండల కేంద్రంలోని గురుకుల బాలుర పాఠశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. కొన్ని రోజులుగా పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్న
Thungathurthy | తుంగతుర్తి నియోజకవర్గం ఒకప్పుడు హత్యలు, రక్తపాతాలకు నిలయంగా ఉండేది. 2014కు ముందు రెండు దశాబ్దాల్లో దాదాపు వందకుపైగానే హత్యలు జరిగినట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్ సర్కారు ఏర్పడ్డాక నాటి గాయాల్ని ఒక�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Thungathurthy, Thungathurthy, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Thungathurthy, Praja Ashirvada Sabha
‘రైతు బంధు అనే పథకాన్ని సృష్టించి రైతులకు పెట్టుబడి సాయాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందంజలో ఉన్నదని తెలిపారు.
CM KCR | స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో డాక్టర్ అంబేద్కర్ మాట గౌరవించి నెహ్రూ దళితుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిఉంటే.. 75ఏళ్ల తర్వాత దరిద్య్రం ఉండేదా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల �