BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Thungathurthy, Thungathurthy, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Thungathurthy, Praja Ashirvada Sabha
‘రైతు బంధు అనే పథకాన్ని సృష్టించి రైతులకు పెట్టుబడి సాయాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందంజలో ఉన్నదని తెలిపారు.
CM KCR | స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో డాక్టర్ అంబేద్కర్ మాట గౌరవించి నెహ్రూ దళితుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిఉంటే.. 75ఏళ్ల తర్వాత దరిద్య్రం ఉండేదా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల �
CM KCR | పేదలు, రైతుల సంక్షేమంపై బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ముఖ్యంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగిన ప్రజా ఆశ్వీరాద సభలో పాల్గొన్నారు. అసెంబ్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తూ.. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం ఆయా పార్టీల నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో నాగారం మండలం డీ కొత్తపల్లి, అర్వపల్లి మండలంలోని తిమ్మాపురం, కోమటిపల్
హైదరాబాద్లోని కుషాయిగూడలో (Kushaiguda) భారీ అగ్నిప్రమాదం జరిగింది. కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో (Timber depot) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి (Fire accident). క్రమంగా అవి డిపో మొత్తానికి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డా�