కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో�
మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిద్దామని ఆర్యవైశ్య సంఘం సూర్యాపేట జిల్లా నాయకుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి..
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర స్థాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కక్ష సాధింపు చర్యతో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ పై బీఆర్ఎస్ నాయకుల�
తుంగతుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిషన్ టెన్త్ క్లాస్ కరపత్రాన్ని ఎంఈఓ బోయిని లింగయ్య గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నా�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గల ఆరోగ్య ఉప కేంద్రం అద్దె గత రెండు సంవత్సరాల నుండి కట్టకపోవడంతో సబ్ సెంటర్కు ఇంటి యజమాని తాళం వేసిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. సబ్ సెంటర్
రావులపల్లి నుండి ఎక్స్ రోడ్ తండా వెళ్లే మెయిన్ రోడ్డు గుంతలు ఏర్పడి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ మంగళవారం మట్టితో గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మెడి విజన్ కంటి ఆస్పత్రి హైదరాబాద్ సహకారంతో తుంగతుర్తి మండల కేంద్రంలో సోమవారం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్ ఉద్య�
తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో గ్రామ సర్పంచ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎస్ఐ క్రాంతికుమార్..
తెలంగాణ రాష్ట్రంలో నడిచేది ప్రజా పాలన కాదని.. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్ అన్నారు. శనివారం తుంగుర్తి మండల కేంద్రంలో విలేకరులత�
రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రజలకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు
తుంగతుర్తి మండలంలోని అన్నారం గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్�