ఆశా కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆశా వర్కర్ల సంఘం తుంగతుర్తి మండల అధ్యక్షురాలు జయమ్మ కోరారు. గురువారం తుంగతుర్తి మండలం వెంపటిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు..
తుంగతుర్తి మండల పరిధిలోని మంచ్యతండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ లకావత్ మాన్సింగ్ ఇటీవల ఆరోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించాడు. గురువారం..
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం నుండి జూనియర్ సివిల్ కోర్టు వరకు ఉన్న మద్దిరాల- తుంగతుర్తి మెయిన్ రోడ్డుకు కుడి వైపున ప్రభుత్వ ఆస్పత్రి ప్రహరీకి ఆనుకుని..
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం అరుంధతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్ఠకు భూమి పూజ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మంజుల వెంకన్న భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్ల
పశు పోషకులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని తుంగతుర్తి మండలం వెలుగుపల్లి సర్పంచ్ సోలిపురం అశ్విని కన్నారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వెలుగుపల్లి..
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందని తుంగతుర్తి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పాలవరపు సంతోష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని
తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం నుండి గుండెపురి వరకు రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలా
తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు అధ్యాపకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులుగ�
తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం-గోరెంట్ల రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం కొత్తగూడెంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు.
తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు దుబ్బాక కిశోర్ ప్రమాదవశాత్తు దెబ్బతగిలి కాలికి గాయమైంది. దుబ్బాక కిశోర్ ను బుధవారం తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పరామర్శించ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధిని మరిచి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తీయడం సరికాదని ఆ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో�
తాను పుట్టిన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆ గ్రామ వాసులు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని కోరారు. ఈ మేరకు శనివారం ఆయనను హైదరాబాద్లోన�
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం అరైవ్ అలైవ్ లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులకు అవగాహ�
విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పదో తరగతిలో ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత సాధించాలని తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. మంగళవారం కీర్తిశేషులు ధర్మారపు ఉప్పలయ్య 2వ వర్ధంతి సందర్భంగా..