Chikoti Praveen | క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ డ్రైవర్లు కారును ఇంటి ముందు పార్కింగ్ చేసి, వాచ్మెన్ గదిలో తాళాలు పెట్టి వెళ్లిపోయారు. ఇది గమనించిన దుండగులు వాచ్మెన్ గదిలోకి ప్రవేశించి కారు తాళాలు తీసుకొని
మహిళ మెడలో గొలుసు అపహరించుక పోతుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గురువారం జరిగింది. పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం శాంతినగర్కు చెందిన మేకల
ఒక రోజు ఆ ఇంట్లోని ఎల్ఈడీ టీవీని పట్టుకెళ్లి అమ్మేందుకు ఆ దొంగ ప్రయత్నించాడు. ఈ సందర్భంగా స్థానికులు అతడ్ని గమనించి వివరాలు అడిగారు. దీంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు.
దొంగతనాలు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన నేర్పు ఉంటుంది.. ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడిన దొంగలో మరో ప్రత్యేకత ఉంది.. దొంగతనం చేసేందుకు ఇంట్లోకి వెళ్లినా ఇంట్లో కన్పించింది
దొంగతనమే ప్రవృత్తిగా మార్చుకుని, ఇప్పటివరకు సుమారు 250 దొంగతనాలు చేసిన నిందితుడిని ఆర్సీపురం పోలీసులు పట్టుకున్నారు. డివిజన్ పరిధిలోని తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్త�
మరిపెడతోపాటు పలు గ్రామాల్లో చోరీల కు పాల్పడుతున్న అంత ర్ రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు తొర్రూరు డీఎస్పీ రఘు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్�
Kamareddy | కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. ఒకేరోజు నాలుగు ఆలయాలు, ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీమార్కెట్లో ఉన్న రాజరాజేశ్వరాలయం, ముత్యాల పోచమ్మ, మత్తడి
కొత్తకోట పట్టణంలో తాళం వేసిన 5 ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి ఏడున్నర తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.96వేల నగదు ఆపరహరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు ఆదివారం అర్ధరాత్రి �
దొంగిలించిన బైక్పై వచ్చి రాత్రి ఓ ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగ.. అలారం మోగడం, పోలీసులు వెంటపడడంతో పారిపోయాడు. కాగా, పోలీసులు ఈ కేసుపై పక్కా ప్రణాళికతో నిఘా పెట్టారు.
అంతర్ జిల్లా దొంగను వరంగల్ పోలీసు కమిషనరేట్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం వరంగల్ మట్టెవాడలోని సీసీఎస్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని చూపి, వివరాలను క�
టిప్ టాప్గా కారులో వస్తాడు.. నకిలీ తాళం చెవి సహాయంతో పార్కింగ్ చేసిన ఖరీదైన బైక్లను మాయం చేస్తాడు. వరుస దొంగతనాలకు పాల్పడిన ఓ పాత నేరస్తుడితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.16 లక్షల విలువజేసే
వ్యాపారి కున్వర్ పాల్ సింగ్ ఈ నెల 22న ఈ చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన గోడౌన్ నుంచి 215 టూత్పేస్ట్ బాక్సులు మాయమయ్యాయని చెప్పాడు. వీటి విలువ రూ.11 లక్షలు ఉంటాయని తెలిపాడు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్లో కూడా ఇదే జిల్లాలో ఇలాంటి తరహా చోరీ జరిగిందని పోలీసులు చెప్పారు.
‘ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను..’ అంటూ ‘ఆలుమగలు’ చిత్రంలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కోసం గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన గీతం బంగ్లాదేశ్లో ఓ దొంగ (40)కు సరిగ్గా సరిపోయింది.
ఓ వ్యక్తి జేబులో నుంచి 45 రూపాయలు కొట్టేసిన దొంగను పట్టుకుని 24 ఏండ్లకు జైలు శిక్ష విధించారు. వినడానికి కాస్త ఫన్నీగా.. ఉత్తరప్రదేశ్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు వైరల్గా మారింది.