Odisha | దొంగల్లోనూ నిజాయితీ దొంగలు ఉంటారు. దోచుకున్న సొమ్మును అప్పుడప్పుడు తిరిగి ఇచ్చేస్తుంటారు. అలాంటి ఓ దొంగ.. తొమ్మిదేండ్ల క్రితం దోచుకున్న విలువైన ఆభరణాలను తిరిగి ఇచ్చేశాడు. అంతే కాదు.. నేరానికి �
కోటాలోని బోరాఖేడాకు చెందిన సంజయ్ సుమన్ (Sanjay Suman) అనే వ్యక్తి రోజువారీ విధుల్లో భాగంగా ఆఫీస్కు వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఇంటికి తాళం వేశాడు. అయితే మధ్యాహ్న సమయంలో వారి వీధిలో జనసంచారం లేకపో�
Hyderabad | కొత్త వారిని పనిలో పెట్టుకుంటున్నారా? మీ స్థానిక పోలీసుల సహకారంతో వారి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతనే వారిని నియమించుకోవాలి. అందుకు పోలీసులు ఎంత పని ఒత్తిడి ఉన్నా మీకు సహాయం చేస్తారని నగర పోల�
నల్లగొండ (Nalgonda) పట్టణంలో అర్ధరాత్రి దొంగల (Thieves) ముఠా హల్చల్ చేసింది. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్లో ఉన్న లక్ష్మీనివాస్ అపార్ట్మెంట్, బృందావన్ కాలనీ, విశ్వనాథ కాలనీల్లో నలుగురు సభ్యుల దొంగల ముఠా సంచరించి�
హైదరాబాద్లోని (Hyderabad) మోగల్పురాలో (Mogalpura) దోపిడీ దొంగలు (Thief) బీభత్సం సృష్టించారు. బంగారు ఆభరణాలు తయారు చేసే ఓ ఇంట్లోకి చోరబడిన దొంగలు.. ఇంట్లో ఉన్న వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
Bank Robbery | మహదేవపూర్,(మల్హర్) : సినిమా స్టైల్లో దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ ముఠా వారి వెంట తెచ్చుకున్న గ్యాస్ లీకవడంతో వెనుదిరిగిన ఘటన మండలలోని కొయ్యూ రు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో బుధవారం రాత్రి జరిగింది.
Chikoti Praveen | క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ డ్రైవర్లు కారును ఇంటి ముందు పార్కింగ్ చేసి, వాచ్మెన్ గదిలో తాళాలు పెట్టి వెళ్లిపోయారు. ఇది గమనించిన దుండగులు వాచ్మెన్ గదిలోకి ప్రవేశించి కారు తాళాలు తీసుకొని
మహిళ మెడలో గొలుసు అపహరించుక పోతుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గురువారం జరిగింది. పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం శాంతినగర్కు చెందిన మేకల
ఒక రోజు ఆ ఇంట్లోని ఎల్ఈడీ టీవీని పట్టుకెళ్లి అమ్మేందుకు ఆ దొంగ ప్రయత్నించాడు. ఈ సందర్భంగా స్థానికులు అతడ్ని గమనించి వివరాలు అడిగారు. దీంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు.
దొంగతనాలు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన నేర్పు ఉంటుంది.. ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడిన దొంగలో మరో ప్రత్యేకత ఉంది.. దొంగతనం చేసేందుకు ఇంట్లోకి వెళ్లినా ఇంట్లో కన్పించింది
దొంగతనమే ప్రవృత్తిగా మార్చుకుని, ఇప్పటివరకు సుమారు 250 దొంగతనాలు చేసిన నిందితుడిని ఆర్సీపురం పోలీసులు పట్టుకున్నారు. డివిజన్ పరిధిలోని తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్త�
మరిపెడతోపాటు పలు గ్రామాల్లో చోరీల కు పాల్పడుతున్న అంత ర్ రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు తొర్రూరు డీఎస్పీ రఘు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్�
Kamareddy | కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. ఒకేరోజు నాలుగు ఆలయాలు, ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీమార్కెట్లో ఉన్న రాజరాజేశ్వరాలయం, ముత్యాల పోచమ్మ, మత్తడి