Vemulawada | ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించిన దొంగను(Thief) కాలనీ వాసులు చాకచక్యంగా పట్టుకొని చెట్టుకు కట్టేశారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో(Vemulawada) చోటు చేసుకుంది.
Temple Idols Stolen | ఒక ఆలయంలోని దేవుడి విగ్రహాలు చోరీ అయ్యాయి. ఆ గుడి బాధ్యతలు చూసే వ్యక్తి దీని గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తి మరికొ
AP News | సాధారణంగా దొంగలంటే డబ్బులు, నగలు దోచుకెళ్తారు.. లేదంటే ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్తారు.. కానీ ఏపీలో మాత్రం ఓ వింత దొంగ దొరికాడు. రాత్రిపూట ఇంటి బయట మహిళల జాకెట్లు ఆరేసి ఉంటే చాలు.. వాటిని ఎత్తుకెళ్లిపోత
Kurla Bus Accident | ముంబైలోని కుర్లాలో సోమవారం బస్సు ప్రమాదం జరిగింది. పలు వాహనాలు, పాదాచారులపైకి బెస్ట్ బస్సు దూసుకెళ్లింది. ఏడుగురు మరణించగా 40 మందికిపైగా గాయపడ్డారు. అయితే మృతురాలి చేతికి ఉన్న బంగారు గాజులను ఒక వ�
కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన �
సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లోనే కనిపిస్తుంటాయి. కానీ, ఉత్తరప్రదేశ్లోని మీరట్ వాసులు లైవ్లోనే తిలకించారు. మెడలో నోట్ల దండతో ఓ పెళ్లి కొడుకు గుర్రంపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి వెళ్తుండగా
Hyderabad | దేవతలారా.. మేము చేస్తున్న దొంగతనాల్లో బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు, విలువైన వస్తువులు దొరకాలి.. అంటూ తమ దేవతలకు మొక్కుకొని ఈ ముఠాలు దొంగతనానికి బయలుదేరుతాయి.
అతడో ఘరానా దొంగ. ఒకటి, రెండు కాదు ఏకంగా 102 కేసుల్లో నిందితుడు. కామారెడ్డి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
ఇటలీ రాజధాని రోమ్లో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ దొంగ (38)ను ఓ ఇంట్లోని టేబుల్పై కనిపించిన పుస్తకం ఆకర్షించింది. దీంతో చోరీకి వచ్చానన్న విషయాన్ని మర్చిపోయి పుస్తకం చదవడంలో అతడు మునిగిపోయాడు.
Viral news | చాలా ఏండ్ల పాటు జైల్లో ఉన్న ఓ ఘరానా దొంగ.. జైలు నుంచి బయటకు రాగానే చేసిన పని అక్కడి వాళ్లలో వణుకు పుట్టించింది. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్లో పేరుమోసిన దొంగ గంగా ప్రసాద్.
ఓ ఇంట్లో చోరీ పాల్పడిన దొంగ.. ‘క్షమించండి.. ఓ నెలలో వీటిని తిరిగి ఇచ్చేస్తాను’ అంటూ నోట్ రాసి వెళ్లాడు. తమిళనాడులోని మేగ్నానపురంలో ఈ ఘటన జరిగింది. తమ కుమార్తెను చూడటానికి టీచర్ దంపతులు గత నెల 17న చెన్నై వెళ
ములుగు జిల్లా (Mulugu) కన్నాయిగూడెంలో దేవాదుల పంప్ హౌస్లో భారీ చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి కన్నాయిగూడెం మండలంలోని సబ్ స్టేషన్ వద్ద దేవాదుల పంప్ హౌస్లో విధులు నిర్వహిస్తున్న సబ్బందిని కత్తులతో బ�