TGSRTC | ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ చేస్తూ టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఈ నెల 5న చలో బస్ భవన్కు పిలుపునిచ్చింది.
TGSRTC | శబరిమల వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. శబరిమల యాత్రకు బస్సు బుక్ చేసుకుటే ఒక గురుస్వామి, పదేండ్లలోపు ఇద్దరు మణికంఠ స్వాములకు, ఇద్దరు వంటవాళ్లకు, ఒక అటెండెంట్కు ఉచిత ప్రయాణ�
ఆర్టీసీలో ప్రైవేటు బస్సులను తగ్గించాలని, కొత్త బస్సులను కొనుగోలు చేసి ఉద్యోగులకు భద్రత, రక్షణ కల్పించి ఆర్టీసీ బలోపేతానికి చర్యలు చేపట్టాలని టీజీఎస్ఆర్టీసీ జాక్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అరుణాచల గిరి ప్రదక్షిణ, పంచారామాల దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్ల�
రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు కార్తికమాసం (Karthika Masam) శోభను సంతరించుకున్నాయి. కార్తికమాసం తొలిరోజు కావడంతో శనివారం తెల్లవారుజాము నుంచి మహిళలు, భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మహాశివునికి ప్రత్యేక పూజలు చేస్తున్�
TGSRTC | కురుమూర్తి స్వామి జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి ఈ స్పెషల్ బస్సులు నడవనున్నాయి.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం అం టే నరకప్రాయంగా మారింది. ఒకప్పుడు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ చిరునామాగా నిలిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక మహాలక్ష్మి పథకం ప్రారంభించడంతో ప్రయాణ�
టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం, డిసెంబర్ 5న ‘చలో సెక్రటేరియట్' కార్యక్రమాలను విజయవంతం చేయాలని జేఏసీ ప్రతినిధులు రాష్ట్రవ్య�
ప్రత్యేక బస్సుల పేరుతో టీజీఎస్ఆర్టీసీ నిలువు దోపిడీకి పాల్పడుతున్నది. దసరా పండుగ ముగిసిన తర్వాత కూడా స్పెషల్ బస్సులు అంటూ రేట్లు పెంచి ఇప్పటికీ అమలు చేస్తున్నారు. మాములు రోజుల్లో మిర్యాలగూడ నుంచి హై�
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంచడంపై టీజీఎస్ఆర్టీసీ దృష్టి సారించింది. అందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో 187, జిల్లాల్లో 87 ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్�