టీజీఎస్ఆర్టీసీ ఈ సంవత్సరం ప్రథమార్ధంలో హైదరాబాద్లో మరో 286 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. మే నాటికి డిమాం డ్ ఉన్న మార్గాల్లో ఈ బస్సులను అందుబాటులోకి తేనున్నది. ప్రస్తుతం నగరంలో స
టీజీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ మేరకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం తీరుపై, ప్రభుత్వ వైఖరిపై తాడోపేడో తేల్చుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తాజాగా నిర్ణయించింది.
Puvvada Ajay Kumar | రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయివేటీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రయివేటీకరణ యత్నాలను బీఆర్ఎ�
సంక్రాంతి పండుగ ముగిసినా ఆర్టీసీ టికెట్లపై అదనపు బాదుడు తగ్గలేదు. పండుగ సందర్భంగా అదనపు బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రయాణికుల నుంచి టికెట్పై 50 శాతం చార్జీలను పెంచింది. అదే దోపిడీ పండుగ ముగిసినా కొనసాగిస్తు�
TGSRTC | రాష్ట్రంలో పలు కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, విస్తరణకు టీజీఎస్ఆర్టీసీ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త డిపోల ఏర్పాటుతో పాటు
సంక్రాంతి పండుగ పూట ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరిట ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నది. గతం కంటే 50శాతం చార్జీలు పెంచి ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తున్నది.
పండుగ పూట ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. అందులో ప్రత్యేకత కూడా ఏమీ లేదు. కానీ, బస్సుల్లో కనీసం సీటు కూడా దొరకని పరిస్థితి ఉన్నది. అయినా ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఈ నెల 7 నుంచి అదనపు చార్జీలతో ప్రయాణి
జాతీయస్థాయిలో ఒకనాడు ఉత్తమ గుర్తింపు పొందిన ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్).. నేడు దివాలా దశకు చేరుకున్నది. కార్మికుల జీతం నుంచి సమకూర్చిన సొమ్ము నుంచి వారి అవసరాల కోసం అప్పులుగా ఇస్తూ ఆదుకున్న సంఘం న�
ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ నిర్వీర్యానికి కుట్ర జరుగుతున్నదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహాలు పొందడానికి, ఆర్టీసీ బస్సులకు పెట్టుబడి పెట్టే బాధ్యత నుంచి తప్పుకోవడా
TGSRTC | సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.
Sankranti - TGSRTC| సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) స్పెషల్ ఏర్పాట్లు చేస్తోంది.
ఆర్టీసీలో సర్వీస్ రిమూవల్ అయిన కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ కార్మికుల్లో రచ్చ లేపింది. కమిటీలో తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇద్దరు ఐఏఎస్లు, ఒక ఐపీఎస్తో ఏర్పాట�
సరిపడా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో గ్రేటర్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు సంతకాల సేకరణ చేసి ఆర్టీసీ అధికారుల�
వికారాబాద్ ఆర్టీసీ డిపోకు మరో 50 బస్సులు కావాలని సంబంధిత శాఖ మంత్రిని కోరితే 6 బస్సులే పంపించారని రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.