Road Accident | ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో సుమారు 20 మందికి పైగా గాయాలయ్యాయి. పరిగి డిపోకు చెందిన ప్రైవేటు బస్సు శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో పరిగి నుంచి షాద్నగర్ బయలుదేరింది.
RTC Employees | ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ సమ్మె సన్నాహక భాగంలో శుక్రవారం హకీంపేట్ బస్ డిపో వద్ద డిపో జేఏసీ ఆధ్వర్
ఆర్టీసీ ఉద్యోగులకు (TGSRTC) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2.5 శాతం డీఏ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
మహిళా సంఘాలకు ఆర్టీ సీ అద్దె బస్సులను కేటాయిస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీచేసింది. తొలి విడత 150 మ హిళా సంఘాలకు బస్సులు కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఆర్జీసీ బస్సుల్లో చిల్లర సమస్యను తీర్చేందుకు యాజమాన్యం కీలకనిర్ణయం తీసుకుంది. క్యూఆర్కోడ్ స్కానింగ్తో ఆన్లైన్ చెల్లింపులకు అవకాశం కల్పించింది. ప్రయాణికులు బస్సుల్లో వెళ్లే సమయాల్లో తగినంత చిల్�
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది టికెట్కు సరిపడా చిల్లర లేకపోవడం వల్ల పెద్దనోట్లు ఇస్తుంటారు. టికెట్ ఇచ్చే డ్రైవర్గానీ, కండక్టర్గానీ మిగతా బ్యాలెన్స్ టికెట్ వెనుకాల రాసి, దిగేటప్పుడ�
TGSRTC | మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో జరిగే జాతర కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు కుషాయిగూడ డిపో మేనేజర్ బి.మహేశ్కుమార్ తెలిపారు. ఆఫ్జల్గంజ్, తార్నాక, లాలాపేట, మౌలాలి హౌజింగ్ బోర్డు, ఈసీఐ�
TGSRTC | మహాశివరాత్రిని పురస్కరించుకుని షాద్నగర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి రామేశ్వరానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డీఎం ఉష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఉచిత ప్రయాణం కావడంతో మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ద�
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె నోటీసు నేపథ్యంలో మంగళవారం విద్యానగర్లోని టీఎంయూ యూనియన్ ఆఫీస్ల
‘వద్దు బాబోయ్ మాకీ ఉద్యోగాలు.. మేం ఒత్తిడితో కుంగిపోతున్నాం’ అంటూ టీజీఎస్ఆర్టీసీ కార్మికుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిం�
TGSRTC | తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.