TGSRTC | సోమవారం హుజురాబాద్ డిపో నుండి ఎర్రబెల్లి గ్రామానికి ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు సర్వీసు సేవలను గ్రామస్థులతో కలిసి ఎర్రబెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ముద్దసాని వరుణ్ ప్రారంభించ�
ప్రతి పల్లెకూ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా..ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ‘పల్లె వెలుగు’ కనిపించడంలేదు. దీంతో ఇతర గ్రామాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదు�
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదివేల మంది ఆర్టీసీ కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఈ-డ్రైవ్' పథకంలో భాగంగా 2800 బస్సులు ఇ�
TGRTC Buses | ఆర్టీసీ అధికారులు జోక్యం చేసుకొని మౌలాలి ఆర్టీసీ కాలనీ ప్రజల కష్టాలను తీర్చాలని మల్కాజిగిరి ఐద్వా మండల కమిటీ కార్యదర్శి కోరుతున్నామని పి మంగ అన్నారు.
TGSRTC | విధి నిర్వహణలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వహించాడు. ఆ బస్సులో తనతో పాటు రావాల్సిన కండక్టర్ వచ్చాడో లేడో కూడా పట్టించుకోకుండానే బస్సును స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు. కొద్దిదూరం వెళ్లాక కండ�
ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యతండాకు చెందిన సరిత (Driver Saritha) రికార్డు సృష్టించారు. శనివారం విధుల్లో చేరిన ఆమె.. మొదటిరోజు హైదరాబాద్ నుంచి మిర్
దేవరకొండ ఆర్టీసీ కండక్టర్ దార యాదయ్య, డ్రైవర్ నజీరుద్దీన్ బస్సులో దొరికిన బంగారం, కొంత నగదు ఉన్న బాక్స్ ను డిపో అధికారులకు అందజేసి నిజాయితీ చాటుకున్నారు.
TGSRTC | ప్రసిద్ధ దేవాలయాలకు మియాపూర్-1 డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపించనున్నట్లు డిపో మేనేజర్ మోహన్రావు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి శని, ఆదివారాల్లో తెలంగాణలోని ప్రముఖ దేవాలయలు అయిన య�
Bus Pass | విద్యార్థులకు బస్సు పాస్ల జారీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బస్సుల సంఖ్య పెంచాలని విద్యార్థులు ఉద్యమిస్తుంటే.. బస్సు పాస్ చార్జీలు పెంచి పేద బిడ్డల చదువుపై భారం మోపడం అన్యాయమని తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్వీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRSV | పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్ భవన్ ఎదుట మెరుపు ధర్నా చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రజలపై పెనుభారం మోపింది. బస్పాస్ ధరలను 20 శాతానికి పైగా పెంచింది. పెరిగిన చార్జీలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. ఆర్టీసీ ఆర్డీనర�
ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపించిందని ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 5వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రస్తావించకపోవ