ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు (Save RTC) కార్మికులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేయాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీ నిర్వహించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇవ్వాల
టీజీఎస్ఆర్టీసీ రూపొందించిన ‘యాత్రాదానం’ కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
అంతర్రాష్ట్ర కూడలి భద్రాచలం ఆర్టీసీ డిపోలో శ్రమ దోపిడీ జరుగుతుందంటూ టిమ్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. డిపో మేనేజర్ ఒంటెద్దు పోకడలతో తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
సామాజిక బాధ్యతలో భాగంగా నేత్రదానానికి టీజీఎస్ఆర్టీసీ తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన నేత్రాలను ఉచితంగా తమ బస్సుల్లో హైదరాబాద్కు తరలించాలని నిర్ణయించింది. ఈ �
RTC Buses | ఈ నెల 6వ తేదీన గణేశ్ నిమజ్జనానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ వద్ద జరిగే గణేశ్ నిమజ్జనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవక�
TGSRTC | హైదరాబాద్ ఐటీ కారిడార్లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఐటీ కారిడార్లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు సేవలందిస్తుండగా.. త్వరలోనే మరో 275 ఎలక�
TGSRTC | మన ఆర్టీసీ బస్సులు భద్రమేనా?మెహిదీపట్నంలో ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్ధమవ్వడం మంగళవారం కలకలం రేపింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. మెహిదీపట్నం డి�
అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్కు వాటి అమలు సాధ్యం కాదని ముందునుంచే తెలుసు. అందుకే ఆ అపకీర్తి నుంచి తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉంచుకుంది.
Hyderabad | హైదరాబాద్ మెహిదీపట్నంలో పెను ప్రమాదం తప్పింది. మెహదీపట్నం మీదుగా వెళ్తున్న సిటీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. అనంతరం ప
RTC Employees | ఆర్టీసీలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ రిటైడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బస్భవన్ వద్ద శాంతియుత ర్�
ఓవైపు విపరీతమైన వర్షాలు కురిసి ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుంటే తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) మాత్రం ములీగే నక్క మీద తాటికాయ పడిందన్న చందంగా బస్సు టికెట్ చార్జీలు పెంచి ప్రయాణికులు నడ్డి విరుస్తుంది.
రాఖీ పండగ సందర్భంగా మహిళలు ఆర్టీసీ బస్సులను పెద్దఎత్తున వినియోగించుకున్నారని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఆరు రోజుల్లో 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించినట్టు తెలిపింది.