TGSRTC | ఈనెల 8న వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీ పండుగ సందర్భంగా వరంగల్ రీజియన్లోని 9 డిపోల నుంచి ఉప్పల్కు అదనపు బస్సులు నడపడం జరుగుతుందని రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు.
TGSRTC | ఆర్టీసీ ఉద్యోగులకు 2021 వేతన సవరణ ఐదేళ్లు దాటినా ఇంకా ఎందుకు అమలు చేయడం లేదని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న ప్రశ్నించారు. చాలీచాలని జీతాలతో తమ కుటుంబాలు పోషించలేక ఆర్టీసీ కార్మి�
TGSRTC | టీజీఎస్ ఆర్టీసీ దిల్సుఖ్నగర్ డిపో నుండి ఆగస్టు 2వ తేదీన టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు దిల్సుఖ్నగర్ సిటీ డిపో మేనేజర్ సమత ఒక ప్రకటనలో తెలిపారు.
TGSRTC | శ్రావణమాసంలో భక్తులు శైవక్షేత్రాలను దర్శించుకోవడం కోసం ఆగస్టు 3న హనుమకొండ బస్స్టేషన్ నుంచి ప్రత్యేక పంచారామ దర్శన యాత్రకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను �
TGSRTC| హైదరాబాద్ - విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. ఆయా బస్సుల్లో టికెట్ ధరలపై 16 నుంచి 30 శాతం వరకు రాయితీని కల్పించింది. ఈ మేరకు ఆ వివరాలను టీజీఎస్ఆర్టీసీ
మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు ఉదయం సాయంత్రం వేళల్లో సకాలంలో సరిపడా బస్సులు లేక ప్రయాణికులు, విద్యార్థులు నిత్యం నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలంటే ఆర�
టీజీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్ విధానంలో పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పరిగి డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి తెలిపారు. వీటీపీఐఎస్, బ్యాకప్, ఏఐ ప్రొడక్టివిటీ కౌన�
TGSRTC | కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి శక్తి పీఠం దర్శనార్ధం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకువస్తుందని హైదరాబాద్ డిపో1 మేనేజర్ వేణుగోపాల్ పేర్కొన�
తమను విధుల్లోకి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలతో ఉద్యమిస్తామని ఆర్టీసీ సస్పెండెడ్, రిమూవ్డ్ ఎంప్లాయీస్ ప్రతినిధి యలమర్తి ప్రసాద్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
TGSRTC | సోమవారం హుజురాబాద్ డిపో నుండి ఎర్రబెల్లి గ్రామానికి ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు సర్వీసు సేవలను గ్రామస్థులతో కలిసి ఎర్రబెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ముద్దసాని వరుణ్ ప్రారంభించ�
ప్రతి పల్లెకూ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా..ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ‘పల్లె వెలుగు’ కనిపించడంలేదు. దీంతో ఇతర గ్రామాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదు�
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదివేల మంది ఆర్టీసీ కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఈ-డ్రైవ్' పథకంలో భాగంగా 2800 బస్సులు ఇ�
TGRTC Buses | ఆర్టీసీ అధికారులు జోక్యం చేసుకొని మౌలాలి ఆర్టీసీ కాలనీ ప్రజల కష్టాలను తీర్చాలని మల్కాజిగిరి ఐద్వా మండల కమిటీ కార్యదర్శి కోరుతున్నామని పి మంగ అన్నారు.