ప్రత్యేక బస్సుల పేరుతో టీజీఎస్ఆర్టీసీ నిలువు దోపిడీకి పాల్పడుతున్నది. దసరా పండుగ ముగిసిన తర్వాత కూడా స్పెషల్ బస్సులు అంటూ రేట్లు పెంచి ఇప్పటికీ అమలు చేస్తున్నారు. మాములు రోజుల్లో మిర్యాలగూడ నుంచి హై�
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంచడంపై టీజీఎస్ఆర్టీసీ దృష్టి సారించింది. అందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో 187, జిల్లాల్లో 87 ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్�
సామాన్యుల జేబులను ఖాళీ చేసేలా.. టీజీఎస్ఆర్టీసీ టికెట్ ధరలను పెంచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బతుకమ్మ, దస రా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల న
TGSRTC | సామాన్యుల జేబులను ఖాళీ చేసేలా.. టీజీఎస్ ఆర్టీసీ(TGSRTC) టికెట్ ధరలను(Ticket prices) పెంచింది. పెంచిన బస్సు ఛార్జీలు సామాన్యుడికి తలకు మించిన భారవమతున్నది. దీంతో అధిక బస్సు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్త
Harish Rao | సామాన్యుల జేబులను ఖాళీ చేసేలా.. టీజీఎస్ ఆర్టీసీ టికెట్ ధరలను పెంచింది. టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రంలో అతి పెద్దదైన దసరా పండుగ నేపథ్యంలో నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పోయేవారి సంఖ్య అధికమైంది.
మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను కొనుగోలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
TGSRTC | సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణిలను క్షేమంగా సొంతూళ్లకు చేర్చేందుకు సహకరించాలని పోలీసు, రవాణా శాఖ అధికారులను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. మహాలక్ష్మీ పథకం అమలు కారణంగా గత ఏడాది దస
విద్యార్థులకు ఈ నెలలో సెలవులే సెలవులు. ఈనెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 13 రోజులపాటు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించగా.. 15న తిరిగి పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి. బు ధవారం గాంధీ జయంతి కాగా.. దసరా సెలవులు ముగి
హనుమకొండ బస్స్టేషన్లో బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బుధవారం నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ప్రకటించడంతో పాఠశాలల విద్యార్థులు, ప్రజలు సొతూళ్లకు వెళ్లేందుకు బస్స్టేషన్కు చేరుకున్నారు.
హనుమకొండ నుంచి ములుగు వైపు బస్సు ట్రిప్పులను పెంచుతామని ఆర్టీసీ వరంగల్-2 డిపో మేనేజర్ జోత్స్న తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ‘ములుగు చేరేదెప్పుడో..? కథనం ప్రచురితమవగా ఆమె స్పందించారు.
ఆర్టీసీ నిర్వహణ అధ్వానంగా మారింది. సంస్థను ప్రగతిలో నడిపిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతుంటే, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కాలం చెల్లిన బస్సులు, సక్రమంగా పని�