సంక్రాంతి పండుగ ముగియడంతో తిరుగు ప్రయాణంలో ఆదివారం బస్సుల కోసం ప్రజలు పాట్లు పడ్డారు. గంటల తరబడి వేచి చూసి విసిగిపోయారు. వరంగల్ రీజియన్లోని పరకాల, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, నర్సంపేట, హను�
సంక్రాంతి పండుగ సందర్భంగా చార్జీలు అధికంగా వసూలు చేసిన ఆర్టీసీ ఇదే తంతును సింగోటం జాతరకు సైతం కొనసాగిస్తున్నది. కొల్లాపూర్ మండలంలోని సింగోటం లో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి జాతర వెళ్లే భ క్తులకు,
మండలంలోని జనగామ రూట్లో బుధవారం ఆర్టీసీ బస్ ప్రారంభమైంది. పది గ్రామాలకు పది నెలలుగా ఆర్టీసీ బస్ రాకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’ పలు కథనాలు ప్రచురించింది. గత నవంబర్ 4న ‘ఎమ్మెల్య
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించేలా ప్రణాళిక రూపొందించింది. ఉమ్మడి నల్లగొండ రీజియన్లోని 7 డిపోల పరిధిలో 398 అదనపు బస్సులను నడుపనున్న
ఆ మార్గంలో ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోయి ఆరునెలలు దాటింది. 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆ రూ�
సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటన ఆర్టీసీ ప్రయాణికులను అవస్థల పాలు చేసింది. అధికారులు అత్యధిక బస్సులను సభ కోసం పంపించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. నల్లగొండ రీజియన్ పరిధిలోని వివిధ రూట్లలో రోజూ 634 బస్�
ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు అద్దె బస్సుల పేరుతో ప్రభుత్వం, యాజమాన్యం కుట్ర చేస్తున్నదని ఆర్టీసీ జేఏసీ నేతలు విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం చలో బస్భవన్ కార�
తెలంగాణ సైనిక సంక్షేమశాఖలో డ్రైవర్ పోస్టులకు మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీజీఎస్ఆర్టీసీలో 1201డ్రైవర్ పోస్టులకు సైనిక సంక్షేమశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెపుతున్నా మాటలు నీటి మూటలవుతున్నాయి. కేవలం పట్టణాల వైపు మాత్రమే ఆర్టీసీ బస్సులను నడిపిస్తూ పల్లెలను విస్మరిస్�
ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టడంతో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కోదాడ జాతీయ రహదారి కట్టకొమ్మగూడెం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు అయి జ బస్టాండ్కు ప్రయాణికులు పెద్ద ఎత్తున చేరారు. సరిపడా బస్సుల్లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఆదివారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.
ఆర్టీసీలో డ్రైవర్ డ్యూటీ 8 గంటలే.. సిబ్బంది కొరత కారణం గా ఒకొకరు సుమారు 14 గంటలపాటు పనిచేస్తున్నారు. శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. ఇదే దశలో ముందుచూపు లేకుండా రాష్ట్ర సర్కారు అమలుచేసిన మహాలక్ష్మి పథ�
దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట�
తమకు పాత బకాయిలు చెల్లించకపోవడంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2013లో బకాయిల్లో 50 శాతం బాండ్ల రూపంలో ఇచ్చిన యాజమాన్యం, వీటిని ఐదేండ్లలో చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
గ్రామాల నుం చి మండల కేంద్రాల్లో ఉన్న ఉన్నత పాఠశాలలు, పట్టణాల్లో ఉన్న జూనియర్, డిగ్రీ కళాశాలలకు చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్థులు తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్లాలంటే బస్సుల కోసం నిరీక్షించాల్సిం దే