రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగనున్నది. తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత జనవరి 27వ తేదీన ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించారు. యాజమాన్యం, ప్రభుత్వం, లేబర్ కమిషన్ నుంచి
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే నెల 7 మొదటి బస్సు నుంచి సమ్మెకు దిగేందుకు రెడీ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని, యాజమాన్యం చెబుతున్న కల్పితాల
దిల్సుఖ్నగర్ నుంచి సూర్యపేటకు ఎక్స్ప్రెస్ బస్సు టికెట్ ధర రూ. 200లు ఉంటుంది. అయితే పండుగ దృష్ట్యా ఆ ధరను 290కి పెంచారు. పెంచితే పెంచారేమో గానీ అది నిజంగానే ఎక్స్ప్రెస్ బస్సు అయితే ప్రయాణికులు కొంత అం�
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా నగరంలోని వివిధ మార్గాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టినట్టు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఏప్రిల్ 6న భద్రాచలం ఆలయంలో నిర్వహించే సీతారామ కల్యాణానికి సంబంధించిన ముత్యాలతో కూడిన తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేసే సేవల బుకింగ్ను సోమవారం మంచిర్యాల డిపో మేనేజర్ ఎస్ జనార�
TGRTC | ఆర్టీసీ ఉద్యోగులు, డెవర్లు, కండక్టర్, వివిధ విభాగాల సిబ్బందికి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను ఏ విధంగా సాధించాలి అనే విషయాలపై మంగళవారం కొత్తగూడెం డిపో కార్యాలయ ఆవరణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వివిధ �
Maha Shivaratri | మహాశివరాత్రికి ఆర్టీసీ బస్సుల్లో వేములవాడకు వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు పేర్కొన్నారు. ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో జరిగ
ఆర్టీసీలో అలజడి మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంతో అమీ.. తుమీ తేల్చుకునేందుకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్లో ఆర్టీసీలో కీలకమైన టీఎంయూ రాష్ట్రస్థాయ
తెలంగాణ ఆర్టీసీలో మరో కార్మిక యూనియన్ సమ్మెకు సిద్ధమైంది. టీజీఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి డేటాఫ్ అపాయింట్మెంట్ ప్రకటించాలని, ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, వేతన సవరణతోపాటు ఇత�
ఆర్టీసీలో త్వరలో సమ్మె సైరన్ మోగనున్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, తదితర 21 అంశాలపై ఆరు సంఘాలతో కూడిన జేఏసీ సోమవారం �
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చి..అధికారంలోకి వచ్చాక మోసం చేసిన సర్కార్కు బుద్ధి చెబుతామని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు సోమవారం బస్సు భవన్లో అధికారులక
పండుగ పూర్తయినా ప్రయాణికులను ఆర్టీసీ వదలడంలేదు. స్పెషల్ పేరిట బస్సు చార్జీలను వసూలు చేస్తున్నది. కామారెడ్డి డిపో పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి రూట్లో ఇటీవల ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసు ప్రారంభించ�
సంక్రాంతి పండుగ ముగియడంతో తిరుగు ప్రయాణంలో ఆదివారం బస్సుల కోసం ప్రజలు పాట్లు పడ్డారు. గంటల తరబడి వేచి చూసి విసిగిపోయారు. వరంగల్ రీజియన్లోని పరకాల, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, నర్సంపేట, హను�
సంక్రాంతి పండుగ సందర్భంగా చార్జీలు అధికంగా వసూలు చేసిన ఆర్టీసీ ఇదే తంతును సింగోటం జాతరకు సైతం కొనసాగిస్తున్నది. కొల్లాపూర్ మండలంలోని సింగోటం లో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి జాతర వెళ్లే భ క్తులకు,
మండలంలోని జనగామ రూట్లో బుధవారం ఆర్టీసీ బస్ ప్రారంభమైంది. పది గ్రామాలకు పది నెలలుగా ఆర్టీసీ బస్ రాకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’ పలు కథనాలు ప్రచురించింది. గత నవంబర్ 4న ‘ఎమ్మెల్య