TGSRTC | ఏదైన పండుగ వచ్చుడే పాపం అన్నట్టు.. ఆర్టీసీ ప్రయాణికులను దోచుకుంటోంది. స్పెషల్ బస్సుల పేరుతో రెట్టింపు ధరలు వసూలు చేస్తూ సామాన్యుడిపై తీవ్ర భారం మోపుతోంది. శనివారం రాఖీ పండుగ రోజున అటు టీజీ ఆర్టీసీ..
కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళామణులకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటోన్న ఈ పథకంలో నిత్యం ఆడవారికి ఇబ్బందులు తప్పడం లేదు.
పండుగలను ఆసరాగా చేసుకుని ఆర్టీసీ యాజమాన్యం చార్జీలు పెంచి ప్రయాణికులపై భారం మోపుతున్నది. రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లపై ఆర్టీసీ స్పెషల్ పేరిట బాదింది. బస్టాండ్లలో రద్దీని ఆసరా చేసుకొని స్పెషల�
గ్రామీణ ప్రాంత మహిళలపై ఆర్టీసీ చిన్నచూపు చూస్తున్నది. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణానికి దూరం చేస్తున్నది. చొప్పదండి మండలంలో తొమ్మిది గ్రామాలకు ఆర్టీసీ సేవలను నిలిపివేయగా, ప్రజలు, కాలేజీలకు వె�
ఆర్టీసీ పరిరక్షణ, కార్మిక చట్టాల రక్షణ కోసం కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య పిలుపునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు కలగానే మిగులుతున్నది. గతేడాది ప్రభుత్వం మంజూరు చేసినా, సేవల ప్రారంభం, నిర్మాణంపై తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది.
తాంబూలం ఇచ్చేశాం తన్నుకు చావండి అన్న చందంగా ఆర్టీసీ అధికారుల తీరు ఉంది. వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న కష్టాలను అర్థం చేసుకోకుండా బస్సు పాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచేశ�
రద్దీగా ఉన్న బస్సులో ప్రయాణికుడు టికెట్ తీసుకోకపోతే సస్పెండ్ అయిన వారు కొందరు! టికెట్ కొట్టిన తర్వాత అంత డబ్బు లేదని బస్సు దిగితే ఆ టికెట్ వేరే ప్రయాణికుడికి ఇచ్చి ఉద్యోగం కోల్పోయిన డ్రైవర్లు ఇంకొం�
ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కష్టాలు తప్పడం లేదు. ఆన్లైన్ చెల్లింపులు చేస్తామని ప్రయాణికులు చెబుతున్నప్పటికీ కండక్టర్లు మెషిన్లు పనిచేయడం లేదని నగదు ఇవ్వాలని పేచిపెడుతున్నారు.
ఆర్టీసీలో ఉద్యోగం చాలా శ్రమతో కూడుకున్నదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ ఆర్టీసీ ఉద్యోగి ఆర్.ఎస్ రావు నిర్మల ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మండలకేంద్రమైన హన్వాడలో ఆర్టీసీ బస్సులు ఆపకుండా ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రయాణికులు, మహిళలు ప్రతిరోజూ గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆర్టీసీలో అద్దెబస్సు డ్రైవర్ల పోస్టులకు తమను ఎంపిక చేసి శిక్షణకు పంపించకుండా రెండు నెలలుగా ఇబ్బంది పెట్టడం పై శుక్రవారం ఆర్టీసీ రిజియన్ వ్యాప్తంగా డ్రైవర్లు ఆర్ఎం కార్యాల యానికి చేరుకొని నిరసన తెలి�
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగనున్నది. తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత జనవరి 27వ తేదీన ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించారు. యాజమాన్యం, ప్రభుత్వం, లేబర్ కమిషన్ నుంచి
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే నెల 7 మొదటి బస్సు నుంచి సమ్మెకు దిగేందుకు రెడీ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని, యాజమాన్యం చెబుతున్న కల్పితాల