ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. సమస్యల పరిష్కారం కోసం కార్మిక లోకం దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధమైంది. హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్పై పోరుకు సమాయత్తమైంది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ�
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. దీంతో అర్ధరాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో బస్సులు బంద్ అయ్యాయి. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్నవే.. పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ కోరినా సర్కార్ పట్టించుకోలేదు. �
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్రెడ్డి ఆరోపించారు. బుధవారం సమ్మె సన్నహకాల్లో భాగంగా నల్లగ�
బస్సులు సమయానికి రావడం లేదు. వస్తాయో రావో అనే సమాచారం చెప్పేవాళ్లు లేరు. ఫలితంగా ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తున్నది. నగరంలోని బస్టాప్లో బస్సుల సమాచారం చెప్పాల్సిన సిబ్బంది ఉండటం ల�
విద్యుత్ బస్సుల వల్ల ఆర్టీసి రక్షణ, కార్మికుల ఉద్యోగులకు ఎసరు వస్తుందని, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బస్సుల విధానంలో మార్పుల కోసం ఐక్య పోరాటం జరగాల్సిన అవసరం ఉందని, ఐక్య పోరాటాల ద్వారానే "ఆర్టీసీ రక్షణ -కా
శివాజీ వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ మోహన్రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మాన్షాహి ప్రాంతానికి చెందిన ఈశ్వర్ సింగ్ ప్రైవేట్�
TGSRTC | గ్రేటర్ ప్రయాణికులపై ఆర్టీసీ మరోసారి భారం మోపింది. టీ 24 టికెట్ ధరను పెంచింది. ఇప్పటివరకు రూ.130 ఉన్న టికెట్ ధరను ఆదివారం నుంచి రూ. 150కి పెంచింది. ఒకేసారిగా 20 రూపాయల భారం ప్రయాణికుడిపై పడింది. అలాగే సీనియ�
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా పదివేలమంది కార్మికులు మంగళవారం చలో సెక్రటేరియట్లో భాగంగా ధర్నా చౌక్కు తరలి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎ�
అధికారంలోకి రావడానికి అనేక హామీలిచ్చి.. ఇప్పుడు వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయడంపై ఆర్టీసీ కార్మిక లోకం భగ్గుమంది. సీఎం రేవంత్ సర్కార్పై సైరన్ మోగించింది. మంగళవారం చలో సెక్రటేరియ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన �
సంక్రాంతి పండుగకు ఆర్టీసీ అధికారులు అరకొర ఏర్పాట్లతో సరిపెట్టారు. దీంతో పండుగకు ఊరెళ్లాలనుకునే సామాన్య ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టి ఫ్రీ బస్సు ప�
టీజీఆర్టీసీలో ఖాళీగా ఉన్న ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ(టీఎస్టీ), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ(ఎంఎస్టీ) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి కీలక ప్రకటన విడుదల చేసింది.
కాలుష్య నివారణే లక్ష్యంగా తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నడపాలని, వాటి పాలసీలో మార్పు తేవాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చన్నైలో ఆదివారం నిర్వహించ�