ఈ నెల 21న అరుణాచలంలో నిర్వహించే గిరిప్రదక్షిణకు నిజామాబాద్-2 డిపో నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు టీజీఆర్టీసీ ప్రాంతీయ అధికారి జానిరెడ్డి తెలిపారు. బస్సు ప్రయాణం వివరాలను మంగళవారం ఒక ప్రకటనలో �
గ్రేటర్ ఆర్టీసీ.. నిర్దేంచిన లక్ష్యాన్ని అధిగమించి పరుగులు తీస్తున్నది. రెండు వారాల టార్గెట్లో భాగంగా 25 డిపోలకు రూ. 34.79 కోట్లు నిర్దేశించగా.. 34.91 కోట్లను రాబట్టింది. మహాలక్ష్మి పథకం టికెట్లు కాకుండా మిగిలి
మే 24 నాడు రాత్రి రెండు వాహనాల్లో వచ్చిన రేవంత్ సర్కార్ మఫ్టీ పోలీసులు పూర్వ మహబూబ్నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో నివాసం ఉండే నా చెల్లెలి ఇంటిమీదికి పోయినప్పుడు ఆ గ్రామంలో కరెంటు లేదు! ఆ సమయంలో మా చెల్లె�