గ్రూప్-1 మెయిన్ పరీక్ష ముల్యాంకనం చేసిన వారిలో తెలుగు భాషపై పట్టున్న వాళ్లు ఉన్నారా? తెలుగులో గ్రూప్-1 పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఎంతమంది ఎంపికయ్యారు? వారి సంఖ్య ఎందుకు తగ్గింది? తెలుగులో రాస్తే మారుల
గ్రూప్-1 అక్రమాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశానికి బుధవారం లేఖ రాశారు. అభ్యర్థులు లేవనెత్తిన పలు సందేహాలను ఆ లేఖలో బండి సంజయ్ ప్రస్తావించారు. వారం రోజుల్లో సమగ్ర సమా�
గ్రూప్-1 నియామకాల ప్రక్రియ పూర్తి చేయరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ చేసిన అప్పీల్పై విచారించేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. సింగిల్
TGPSC | గ్రూప్-1 టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ కోరింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్త�
గ్రూప్-1 మెయిన్కు హాజరైన అభ్యర్థుల్లో తొలుత ప్రకటించిన సంఖ్యకు తుది జాబితాకు మధ్య 10 మంది పెరిగిన మాట వాస్తవమేనని టీజీపీఎస్సీ అంగీకరించింది. తొలుత ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య కంటే ఆ తరువాత శాస్త్రీయంగా �
ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో భారీ తప్పిదాలను మూటగట్టుకున్న సర్కార్కు మరో మరక అంటుకునేలా ఉన్నది. ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం కూడా లోపాల పుట్టను తలపిస్తున్నది. ఏటా ఏదో ఒక
టీజీపీఎస్సీ గ్రూప్-1ను రద్దు చేసి మళ్లీ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షలో జరిగిన అన్యాయంపై శుక్రవారం ’హలో టీజీపీఎస్సీ లోపాలను సరిదిద్దుకో-గ్�
గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించిన నియామకాల్లో ఇంటర్వ్యూలను పునరుద్ధరించే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కొందరు నిపుణులు టీజీపీఎస్సీకి సూచించారు.
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల నియామకాలకు బ్రేక్ పడింది. తాము ఆదేశించే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్
గ్రూప్-1లో విజయం సా ధించని కొందరు , కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా వదంతులు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేస్తున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ఇలాంటి ప్రచారాన్ని నమ్మెద్దని కమి
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై ఆరోపణల నేపథ్యంలో టీజీపీఎస్సీ స్పందించింది. పరీక్షల్లో ఒకే మార్కులు రావడం సహజమని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.